అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..
దేవాలయాలు భక్తి వార్తలు

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం, విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం…

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌.. ఈ కాంబో కోసం ఇద్దరి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో ఈ ఇద్దరూ కలిసినప్పుడు మంచి సినిమాలే వచ్చినా.. ఒక దానికి లాభాలు రాలేదు. రెండో సినిమాకు పేరొచ్చినా.. డబ్బులు రాలేదు. దీంతో మూడో సినిమా ఎప్పుడా? అని ఎదురు చూస్తూ ఉన్నారు.…

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్…

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?
జాతీయం వార్తలు

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు…

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే
తెలంగాణ వార్తలు

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి : భవిష్యత్తులో అభివృద్ధి మీర్ఖాన్‌పేటలోనే ఉంటుందని… ఫార్మా పరిశ్రమలకు భూములు కోల్పోతున్న 14వేల ఎకరాల రైతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్కాన్‌పేటలో అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ డేటా సెంటర్‌ డెలివరీ ఆధ్వర్యంలో రూ.కోటితో చేపట్టిన…

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…
తెలంగాణ వార్తలు

రాచకొండలో నూతన పోలీస్ స్టేషన్లు… డిసిపిలు…

రాచకొండ కమిషనరేట్ పరిధి ఉప్పల్, నాచారం, చర్లపల్లి, మల్లాపూర్ ప్రాంతాల్లోని ఫార్మాసిటి, ఇతర ఇండస్ట్రీలు 14వేల ఎకరాల విస్తీర్ణంలో కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లుగా సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్లపల్లిలో 3 అదనపు పోలీస్ స్టేషన్లు, ఉప్పల్లో ఒక మహిళా…

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు
జాతీయం వార్తలు

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ్యతిరేకిస్తూ కర్ణాటకలో నిరసనలు మిన్నంటాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ…

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..
తెలంగాణ వార్తలు

కాసేపట్లో పాలమూరుకు కేసీఆర్..

సీఎం కేసీఆర్​ నేడు పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం ప్రగతిభవన్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 12: 45 కి అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఫారెస్ట్ కాంప్లెక్స్ ఎదురుగా సింధు హోటల్…

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. బడుగు బలహీన వర్గాలు లక్ష్యంగా పలు తీర్మానాలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నేతలు ఇవాళ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో సమావేశమయ్యారు. ఆయా వర్గాల ప్రజల సామాజిక ప్రయోజనాలను పరిరక్షించడం, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యం దక్కేలా చేయడానికి సంబంధించి ఈ భేటీలో పలు తీర్మానాలు చేశారు. బడుగు,…

‘హిట్ 3’ సినిమా హీరో అతనే.. చివర్లో రివీల్, బ్రూటల్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’గా!
వార్తలు సినిమా సినిమా వార్తలు

‘హిట్ 3’ సినిమా హీరో అతనే.. చివర్లో రివీల్, బ్రూటల్ ఆఫీసర్ ‘అర్జున్ సర్కార్’గా!

ఇటీవల యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన విక్రమ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. విక్రమ్ సినిమాతో లోకేష్ కనకరాజు భారతీయ చిత్రసీమలో కూడా యూనివర్స్ ఫ్రాంఛైజీని పరిచయం చేశారు. ఇప్పుడు దాదాపుగా తెలుగు దర్శకులు అదే ట్రెండ్ ను…