Recent Posts

సినిమా

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ…

తెలంగాణ

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!

భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ, మెట్రో అభివృద్ధి, నగర విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతున్న నగరంలో…

ఆంధ్రప్రదేశ్

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి.…

Read More
మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

మనిషిని భూమిలో పాతిపెట్టిన తర్వాత శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మృదు కణజాలం 1–3 సంవత్సరాల్లో కుళ్లిపోతే, ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 20–50…

Read More
‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’

నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన…

Read More

ప్రపంచం

క్రీడలు

Latest Blog

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

వర్షాకాలంలో చాలా మందికి వర్షపు నీటిని తాగే అలవాటు ఉంటుంది. అది నేరుగా ప్రకృతి నుండి వస్తుంది. కాబట్టి చాలా స్వచ్ఛమైనదని, ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. అయితే, ఈ వర్షపు నీటిని తాగడం వల్ల అమృతం లాంటి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం కూడా…

మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!
బిజినెస్ వార్తలు

మరో కొత్త వ్యాపారంలోకి డీమార్ట్‌ సైలెంట్‌గా ఎంట్రీ.. భారీ డిస్కౌంట్‌ ఇచ్చే విధంగా ప్లాన్‌..!

డీమార్ట్‌ ఈ సరికొత్త ప్రయత్నానికి కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీమార్ట్‌కు 503 స్టోర్లు ఉన్నాయి. ఈ భారీ నెట్‌వర్క్‌ను వాడుకోవడం ద్వారా కస్టమర్లను ఆకర్షించే ఖర్చులు (CAC), అదనపు అద్దెల భారం వంటి సవాళ్లను డీమార్ట్ సులువుగా దాటేయగలుగుతోంది.. రిటైల్ రంగంలో సరికొత్త…

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌ రంగంలో నయా జోష్..రిజిస్ట్రేషన్ల జోరు.. కొత్త వెంచర్ల హవా!

భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణ, మెట్రో అభివృద్ధి, నగర విస్తరణతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యంగా మారుతున్న నగరంలో భవిష్యత్తులో ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.…

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు వెళ్తున్నారా..? భక్తులూ జర భద్రం.. టీటీడీ మాజీ ఉద్యోగి ఏం చేశాడంటే..

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి భక్తుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన మాజీ టీటీడీ ఉద్యోగి టి. అరుణ్‌కుమార్‌ ఇప్పటికే ఇదే తరహా కేసులో అరెస్టై ఉద్యోగాన్ని కోల్పోయినప్పటికీ, మళ్లీ భక్తులను…

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మనిషిని పాతిపెట్టాక.. శరీరం నుంచి ఎముకలు వరకు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది?

మనిషిని భూమిలో పాతిపెట్టిన తర్వాత శరీరం పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి పట్టే సమయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మృదు కణజాలం 1–3 సంవత్సరాల్లో కుళ్లిపోతే, ఎముకలు పూర్తిగా భూమిలో కలిసిపోవడానికి 20–50 సంవత్సరాలు పట్టవచ్చని ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఎంత…

వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..
లైఫ్ స్టైల్ వార్తలు

వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..

వర్షాకాలం తెచ్చే చల్లటి వాతావరణం ఎంత హాయిగా ఉంటుందో.. అదే స్థాయిలో రోగాల ముప్పు కూడా అంతే వేగంగా ముంచుకొస్తుంది. ఈ సీజన్‌లో పెరిగే తేమ, దోమలు, కలుషిత నీరు మిమ్మల్ని హాస్పిటల్ పాలయ్యేలా చేయవచ్చు. అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంట్లోనే పాటించే కొన్ని చిన్న…

స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!
బిజినెస్ వార్తలు

స్టింగ్ డ్రింక్‌పై నిషేధం.. పాఠశాలల పరిసరాల్లో కనిపించకూడదంటూ ప్రభుత్వ ఆదేశాలు!

పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్‌తో పాటు ఇలాంటి పానీయాల విక్రయాన్ని నిషేధించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రభుత్వం చేపట్టనున్న చర్యలు ఏంటో తెలుసుకోండి. పిల్లల ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళనల…

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు రచిస్తోంది. హైదరాబాద్ ప్రజలకు సూపర్…

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

‘NEET UG 2026 రీఎగ్జాం ఫలితాల తేదీ ఇదే.. MBBS విద్యా సంవత్సరం ఆలస్యం కాదు’

నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫలితాలను మరో 2 వారాల్లో విడుదల చేయనున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన మూల్యాంకన ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్…

కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కృష్ణానదిలో సోలార్ బోట్లు.. పర్యాటకుల కోసం ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం

ఏపీ టూరిజం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణానదిలో సోలార్ బోట్లను తీసుకొచ్చింది. డీజిల్ బోట్ల స్థానంలో వీటని కొత్తగా ప్రవేశపెట్టింది. దీని వల్ల నిర్వహణ ఖర్చులు తగ్గనున్నాయి. అలాగే ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో వీక్షించవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి. కృష్ణానదిలో పర్యాటకులకు మరింత ఆహ్లాదకరమైన…