ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..
వార్తలు సినిమా

ద్యావుడా.! ఈమే.. ఆమేనా.. భద్ర సినిమా హీరోయిన్ సత్యను ఇప్పుడు చూస్తే పిచ్చెక్కాల్సిందే..

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది.. మొదటి సినిమాకే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు బోయపాటి. ఇందులో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించగా.. మురళి మోహన్, సునీల్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు. ఇందులో రవితేజ యాక్టింగ్.. బోయపాటి డైరెక్టన్ మాత్రమే…

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…. హైదరాబాద్‌లో…

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం
తెలంగాణ వార్తలు

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్ర,ఏపీ, తెలంగాణలో విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉన్న ఆల్మట్టి, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువన భారీ వర్షాలు కురస్తుండటంతో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర నుంచి…

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆగస్టు 1న పింఛన్ల పంపిణీ.. నాలుగు రోజులు ముందే, అధికారుల కీలక ప్రకటన

ఏపీలో ఆగస్టు 1న పింఛనల్ పంపిణీ చేయనున్నారు.. అయితే సెర్ప్ సీఈవో కీలక ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధిం.... ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు నెల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రోజులు ముందుగానే నిధుల విడుదలపై ఫోకస్ పెట్టింది. గత నెలలో గ్రామ,…

ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవాళ ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?

ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో నీతి ఆయోగ్‌ కీలక భేటీ కానుంది. అయితే.. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండగా, కొందరు సీఎంలు బాయ్‌కాట్‌ చేస్తుండడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. నీతి ఆయోగ్‌ భేటీకి హాజరయ్యే ముఖ్యమంత్రులు ఎవరు?.. బాయ్‌కాట్‌ చేస్తున్న సీఎంలు ఎవరు?.. నీతి…

మధుమేహం ఉన్నవారు వైట్‌రైస్‌ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !
లైఫ్ స్టైల్ వార్తలు

మధుమేహం ఉన్నవారు వైట్‌రైస్‌ తినడం మంచిదేనా..? ఇలా వండితే ఆరోగ్య ప్రయోజనాలు !

మధుమేహం, బీపీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకోసం చాలా మంది వైట్‌ రైస్‌ తినడం మానేస్తుంటారు. అన్నం కారణంగా షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతాయని, బరువు కూడా పెరిగే అవకాశం ఉంటుందని…

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా
క్రీడలు వార్తలు

బిల్డప్ బాబాయ్ అనుకునేరు.. బుల్డోజర్‌రా.! 22 సిక్సర్లతో ధోని శిష్యుడి ఊహకందని ఊచకోత.. ఎవరో తెల్సా

అమెరికా టీ20 లీగ్ MLC 2024లో ధోని శిష్యుడు చెలరేగిపోయాడు. బిల్డప్ బాబాయ్ అనుకుంటే.. బుల్డోజర్‌లా మారాడు. లైన్ అండ్ లెంగ్త్ బౌలర్లను కూడా ఊచకోత కోశాడు. అతడు మరెవరో కాదు.. మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఫాఫ్ డుప్లెసిస్. ఈ కుడిచేతి…

నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..
వార్తలు సినిమా

నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..

తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంంబధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని…

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!
తెలంగాణ వార్తలు

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!

హైదరాబాద్ మహా నగరంపై పింక్‌ బ్రాండ్‌ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్‌లో హైదరాబాద్‌కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా…

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
తెలంగాణ వార్తలు

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు…