ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..
బిజినెస్ వార్తలు

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్‌ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు. కానీ, అందుకు రివర్స్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. వాహనాల తయారీ కంపెనీలు ధరలను…

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
క్రైమ్ వార్తలు

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై…