ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!
జాతీయం వార్తలు

ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!

ఇంటిలో సరుకులు అయిపోవడంతో ఓ వ్యక్తి.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. తనకు అవసరమైన సామాన్లు ఎంపిక చేసి.. పేమెంట్ చేశాడు. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినా… ఆర్డర్ మాత్రం పెండింగ్ చూపింది. దీంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా అలాగే…

‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మా.. నువ్వు రావా’.. కర్నూలు జైలు గేటు దగ్గర చిన్నారి కన్నీటి కథ

Kurnool Jail Girl Tragedy Incident కర్నూలుకు చెందిన ఓ మహిళను పోలీసులు చోరీ కేసులో రిమాండ్‌పై మహిళా సబ్‌ జైలుకు తరలించారు. తల్లి ఏం తప్పు చేసిందో.. ఎందుకు జైలుకు వెళ్లిందో ఆలోచించే వయసు కూడా తెలియక బాలిక జైలు దగ్గరకు వచ్చారు. తల్లిని చూడాలన్న ఆరాటం…

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?
క్రీడలు వార్తలు

MS Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్.. ఇకపై మైదానంలో కనిపించదన్న బీసీసీఐ.. ఎందుకంటే?

MS Dhoni Jersey: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నంబర్ 7.. ఇకపై ఏ భారతీయ క్రికెటర్‌ జెర్సీపైనా కనిపించదు. ఎందుకంటే, దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను గౌరవించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బోర్డు 7వ నెంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, ధోనీ…

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్
వార్తలు సినిమా సినిమా వార్తలు

NTR , Thalapathy Vijay: దళపతి విజయ్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంటున్న స్టార్ హీరోయిన్

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విహాయన్ని అందుకుంది. అలాగే ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే మనదగ్గర ఎన్టీఆర్ కు ఎంత క్రేజ్ ఉందో అలాగే తమిళ్ లో దళపతి విజయ్ కు కూడా అదే రేంజ్…

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

ఆ పథకాలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా..? కాంగ్రెస్‌పై రాజా సింగ్ సెటైర్

ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా లేక ఇటలీ నుంచి తెస్తారా సమాధానం చెప్పాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అసెంబ్లీ మీడియా సెంటర్‌లో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని, ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్…

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్
తెలంగాణ వార్తలు

‘పండిట్ వ్యవస్థను రద్దు చేయండి’.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వం భాషా పండితుల అప్ గ్రేడేషన్‌పై ఆర్డినెన్స్ తీసుకువచ్చి, పండిట్ వ్యవస్థను రద్దుచేసి అందరికీ స్కూల్ అసిస్టెంట్‌గా అప్ గ్రేడ్ చేయాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంఘం నాయకులు కలిసి వారి సమస్యలపై ఏకరువు…

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్
తెలంగాణ వార్తలు

హైదరాబాద్లో భారీగా గంజాయి సప్లై.. నలుగురు అరెస్ట్

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలో హైదరాబాద్ సిటీలో డ్రగ్స్,గంజాయి సరఫరాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర గంజాయి ముఠాను ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజమండ్రి నుండి హైదరాబాద్…

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..
జాతీయం వార్తలు

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటివరకూ ఆమె కలవలేదు. ఇతర ఐఏఎస్ లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినా స్మిత మాత్రం…

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?
క్రీడలు

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. విధ్వంసకర ఓపెనర్‌పై వేటు! తిలక్‌కు బై బై?

జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా ఆఖరి టీ20లో భారత్‌ను ఓడించి 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ కీలక…