పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి
ప్రపంచం

పాఠశాలపై బాంబు దాడి.. 15 మంది విద్యార్థులు మృతి

ఈ దాడిపై ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ఒక ఆఫ్గన్ అనుబంధ సంస్థ 2021 ఆగస్టులో తాలిబన్ అధికారం చేపట్టినప్పటి నుండి హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. ఐసిస్ ప్రత్యేకించి ఆఫ్గనిస్తాన్‌లోని షియా ముస్లిం మైనారిటీని…

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు భక్తి

ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలకమండలి సమావేశం ముగిసింది. ఇందులో తీసుకున్న కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. ఆనంద నిలయానికి బంగారు తాపడం పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదిన బాలాలయ పనులు ప్రారంభిస్తామని, 6 నెలల కాల…

సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?
సినిమా సినిమా వార్తలు

సమంత ఆరోగ్యంపై పుకార్లు.. అసలు నిజమేంటంటే?

మయోసైటిస్‌ అనే కండరాల సంబంధిత వ్యాధి బారిన పడిన ఆమె ఇప్పుడే కోలుకుంటోంది. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్తుందంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సామ్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే ఇవన్నీ వట్టి వదంతులు మాత్రమేనని ఆమె…

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే
ప్రపంచం వార్తలు

చైనా బిలియనీర్‌ జాక్ మా ఆచూకీ తెలిసింది.. ఆరు నెలలుగా అక్కడే

చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా కంపెనీ సహవ్యవస్థాపకుడు జాక్‌ మా ఆచూకీ తెలిసింది. గత ఆరు నెలలుగా జాక్‌ మా జపాన్‌ రాజధాని టోక్యోలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. టోక్యోలోని గింజా, మారునౌచి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత చెఫ్, భద్రతా సిబ్బందితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. జపాన్‌ నుంచే…

తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్

తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. బుధవారం (నవంబర్ 30,2022) తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న తిరుమల ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పొగలు వ్యాపించకుండా తగు…

మహేష్ సినిమాకు చరణ్‌తో సంబంధం.. ఏమిటో తెలుసా?
సినిమా సినిమా వార్తలు

మహేష్ సినిమాకు చరణ్‌తో సంబంధం.. ఏమిటో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB28 అనే వర్కింగ్ టైటల్‌తో రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు. అయితే మహేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొనడంతో, ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇక త్వరలోనే మహేష్…