ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!

Health Tips: మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిమిత పరిమాణంలో తింటే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. కానీ శాఖాహారులు వీటిని తినలేరు. వారు ఇతర ప్రత్యామ్నాయా ఆహారాలని వెతకాలి. కొన్ని పండ్లు తినడం వల్ల ప్రోటీన్ పొందవచ్చు. వాటి…

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…

ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..
ప్రపంచం వార్తలు

ఇరాక్‌ పోలీసులపై ఉగ్రదాడి..! 9 మంది పోలుసులు మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు..

ఇరాక్‌లో ఆదివారం (డిసెంబర్‌ 18) ఘోర మారణహోమం సంభవించింది. ఐఎస్ ఉగ్రమూక ఇరాక్‌ పోలీస్ పెట్రోలింగ్‌ వాహనంపై బాంబు దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో తొమ్మిది మంది పోలీసధికారులు మృతి చెందగా, ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. కిర్కుక్ సమీపంలోని సఫ్రా గ్రామీణ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ…

బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు
ప్రపంచం వార్తలు

బచ్చలికూర తిని ఆసుపత్రిలో చేరిన 9 మంది.. కూర తిన్నాక లేనిది ఉన్నట్లు అనిపిస్తోందంటున్న రోగులు

బచ్చలి కూర కారణంగా ఆస్ట్రేలియాలో కొందరు ఆసుపత్రిపాలయ్యారు. విషపూరితమైన బచ్చలి కూర తిన్నవారంతా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. కోస్ట్‌కోకు చెందిన రివేరా ఫార్మ్స్ కంపెనీ బచ్చలికూర తిన్న తర్వాత తొమ్మిది మందిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన వారిలో లేనిది ఉన్నట్లుగా మతి భ్రమించడం, గుండె కొట్టుకునే…

మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు.. ప్రపంచ తాత్విక గ్రంధం మనకు ఏం బోధిస్తుందంటే..
భక్తి వార్తలు

మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు.. ప్రపంచ తాత్విక గ్రంధం మనకు ఏం బోధిస్తుందంటే..

వైదిక ధర్మం లేదా సనాతన హిందూ ధర్మంలో మానవాళికి ఉపకరించే అనేక గ్రంధాలు ఉన్నాయి. వాటిల్లో భగవద్గీత ప్రపంచ ప్రసిద్ధమైన గ్రంధమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. హిందువులకు పవిత్ర గ్రంథంగా పరిగణించే భగవద్గీత.. మహాభారతంలోని ఒక చిన్న సన్నివేశం.. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే పాండవులలో మూడోవాడైన అర్జునిడికి, శ్రీకృష్ణ పరమాత్మకు…

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
క్రైమ్ వార్తలు

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ…

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..
బిజినెస్ వార్తలు

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్‌ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు. కానీ, అందుకు రివర్స్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. వాహనాల తయారీ కంపెనీలు ధరలను…

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
క్రైమ్ వార్తలు

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై…