Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
జాతీయం వార్తలు

Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Lok Sabha Elections 2024 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం (మార్చి 12న) 43 మందితో కూడిన రెండో జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. సోమవారం…

ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!
జాతీయం వార్తలు

ఆన్‌లైన్‌లో ఆర్డరు పెడితే ఆరుసార్లు డెలివరీ.. అవాక్కైన కస్టమర్!

ఇంటిలో సరుకులు అయిపోవడంతో ఓ వ్యక్తి.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ స్విగ్గీలో ఆర్డర్ చేశాడు. తనకు అవసరమైన సామాన్లు ఎంపిక చేసి.. పేమెంట్ చేశాడు. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అయినా… ఆర్డర్ మాత్రం పెండింగ్ చూపింది. దీంతో మరోసారి ప్రయత్నించాడు. అప్పుడు కూడా అలాగే…

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..
జాతీయం వార్తలు

కేంద్రానికి డిప్యుటేషన్ ప్రచారంపై స్మితా సభర్వాల్ క్లారిటీ-వరుస ట్వీట్లు..

తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఇబ్బందులు ఎదుర్కొనబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పటివరకూ ఆమె కలవలేదు. ఇతర ఐఏఎస్ లు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించినా స్మిత మాత్రం…

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు
జాతీయం వార్తలు

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు

పార్లమెంట్‌‌లో జరిగిన ఘటన విషయంలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. నలుగురు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హరియాణలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన నీలం.. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌లుగా పోలీసులు…

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.
జాతీయం వార్తలు

ఈ పోస్టాఫీసు పథకంలో మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది, వెంటనే ప్రారంభించండి.

కిసాన్ వికాస్ పత్ర పథకం మన దేశంలో ఒక బలమైన పెట్టుబడి ఎంపికగా నిలుస్తుంది, ఆర్థిక వృద్ధిని కోరుకునే వ్యక్తులకు సురక్షితమైన మార్గాన్ని అందిస్తోంది. ఈ చొరవ పెట్టుబడిదారులు 115 నెలల వ్యవధిలో తమ డబ్బును రెట్టింపు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. 100 రూపాయల నిరాడంబరమైన మొత్తంతో ప్రారంభించి,…

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం
జాతీయం తెలంగాణ వార్తలు

శివరాజ్‌సింగ్‌ చౌహాన్ సీఎం కాలేదని మహిళల ఆవేదన..కన్నీరు పెట్టుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం

శివరాజ్‌సింగ్‌ అభిమానులు, మద్దతుదారులు సీఎం కాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రధానంగా ఆయన అమలు చేసిన లాడ్లీ లక్ష్మీ యోజన పథకం మహిళా లబ్ధిదారులు శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు! తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) మధ్యప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సాధించింది. మరోసారి…

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?
జాతీయం వార్తలు

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు…

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు
జాతీయం వార్తలు

మరింత ముదిరిన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం.. దీని వెనుక గల కారణాలు

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరింతగా ముదిరింది. ఈక్రమంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో హై టెన్షన్ నెలకొంది. మహారాష్ట్రకు చెందిన మంత్రుల బృందం బెళగావిలో పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర మంత్రులకు వ్యతిరేకంగా కన్నడవాసులు వ్యతిరేకిస్తూ కర్ణాటకలో నిరసనలు మిన్నంటాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లా బెళగావిలో మరాఠీ…

పాలిస్తున్న మేకపోతులు.. హార్మోన్ల ప్రభావమన్న డాక్టర్లు
జాతీయం వార్తలు

పాలిస్తున్న మేకపోతులు.. హార్మోన్ల ప్రభావమన్న డాక్టర్లు

మధ్యప్రదేశ్ బుర్హానాలోని ప్రైవేట్ మేకల పెంపకం, శిక్షణ, పరిశోధన కేంద్రం దేశంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. నాలుగు భిన్నమైన జాతులకు చెందిన మగ మేకలు.. ప్రస్తుతం పాలు ఇస్తుండటం ఆసక్తిగా మారింది. తమ దగ్గర పది నుంచి పన్నెండు వరకు జాతుల మేకలు ఉన్నాయన్నారు .. పరిశోధన కేంద్రానికి చెందిన…