మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు.. ప్రపంచ తాత్విక గ్రంధం మనకు ఏం బోధిస్తుందంటే..
భక్తి వార్తలు

మానవాళికి భగవద్గీత నేర్పించే 10 జీవిత పాఠాలు.. ప్రపంచ తాత్విక గ్రంధం మనకు ఏం బోధిస్తుందంటే..

వైదిక ధర్మం లేదా సనాతన హిందూ ధర్మంలో మానవాళికి ఉపకరించే అనేక గ్రంధాలు ఉన్నాయి. వాటిల్లో భగవద్గీత ప్రపంచ ప్రసిద్ధమైన గ్రంధమని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. హిందువులకు పవిత్ర గ్రంథంగా పరిగణించే భగవద్గీత.. మహాభారతంలోని ఒక చిన్న సన్నివేశం.. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే పాండవులలో మూడోవాడైన అర్జునిడికి, శ్రీకృష్ణ పరమాత్మకు…

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
క్రైమ్ వార్తలు

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ…

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..
బిజినెస్ వార్తలు

ఆలోచించినా ఆశాభంగం.. ఇదే లాస్ట్ ఛాన్స్.. జనవరి 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రిక్ బైక్స్ ధరలు..

కొత్త సంవత్సరంలో ఎలక్ట్రిక్ బైక్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకిది పెద్ద షాకింగ్ న్యూసే. చాలా మంది న్యూఇయర్, పండుగ ఆఫర్లు వస్తాయని, తక్కువ ధరకే బైక్‌ కొనుగోలు చేయొచ్చని భావిస్తుంటారు. కానీ, అందుకు రివర్స్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు. వాహనాల తయారీ కంపెనీలు ధరలను…

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
క్రైమ్ వార్తలు

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌ ప్రేమోన్మాది దాడిలో వైభవి తల్లి శోభ మృతి.. నిలకడగా ఉన్న సందీప్ పరిస్థితి..

హైదరాబాద్‌లోని మియాపూర్ ఆదిత్యనగర్‌లో తల్లీకూతుర్లపై సందీప్ అనే వ్యక్తి నిన్న జరిగిన దాడి కారణంగా యువతి తల్లి మృతి చెందారు. నిన్న జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన శోభ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. గుంటూరు నుంచి వచ్చి మియాపూర్‌లో ఉంటున్న వైభవి, ఆమె తల్లిపై…

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..
దేవాలయాలు భక్తి వార్తలు

అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది నిజంగా శుభవార్త. భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. శబరిమలలో దర్శన సమయం మరో గంట పాటు పొడిగించింది. అభిషేకం, విశేష పూజల నిడివి తగ్గించాలని నిర్ణయం…

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

మహేష్‌ – త్రివిక్రమ్‌ సినిమాలకే ఎందుకిలా?

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌.. ఈ కాంబో కోసం ఇద్దరి అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. గతంలో ఈ ఇద్దరూ కలిసినప్పుడు మంచి సినిమాలే వచ్చినా.. ఒక దానికి లాభాలు రాలేదు. రెండో సినిమాకు పేరొచ్చినా.. డబ్బులు రాలేదు. దీంతో మూడో సినిమా ఎప్పుడా? అని ఎదురు చూస్తూ ఉన్నారు.…

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‏లో అటు వైపు వెళ్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

హైదరాబాద్ లోని సైబరాబాద్ పరిధిలో శుక్రవారం ట్రాఫిక్ ఆంక్షాలు విధించనున్నారు. మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ మేరకు సైబరాబాద్…

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?
జాతీయం వార్తలు

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు…

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే
తెలంగాణ వార్తలు

అభివృద్ధి అంతా మీర్ఖాన్‌పేట చుట్టే

విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి : భవిష్యత్తులో అభివృద్ధి మీర్ఖాన్‌పేటలోనే ఉంటుందని… ఫార్మా పరిశ్రమలకు భూములు కోల్పోతున్న 14వేల ఎకరాల రైతుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మీర్కాన్‌పేటలో అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ డేటా సెంటర్‌ డెలివరీ ఆధ్వర్యంలో రూ.కోటితో చేపట్టిన…