‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఫిక్స్
| టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే (Maname). ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్…