మరో ట్విస్ట్.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడించిన పోలీసులు
వార్తలు సినిమా

మరో ట్విస్ట్.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడించిన పోలీసులు

మే 20న బెంగ‌ళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో జ‌రిగిన‌ రేవ్ పార్టీలో సినీ న‌టి హేమ అడ్డంగా బుక్ అయ్యింది. వైద్య ప‌రీక్షల్లోనూ ఆమె పాజిటివ్‌గా తేలింది. ముందు విచారణకు డుమ్మా కొట్టిన హేమకు మళ్లీ నోటీసులు పంపారు బెంగ‌ళూరు పోలీసులు. ఎట్టకేలకు విచారణకు వచ్చిన ఆమెను అరెస్ట్ చేశారు.…

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…
తెలంగాణ వార్తలు

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…

గర్భం దాల్చానని చెప్పి 6 నెలలుగా పుట్టింట్లో ఉంటూ అందరినీ నమ్మించింది. చివరికి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్పించడంతో అసలు విషయం బయటపడింది. జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి… పెళ్లయ్యి రెండేళ్లు అవుతుంది. పిల్లలు కలగడం…

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..
తెలంగాణ వార్తలు

ఆ ఆరుగురు ఎవరు..? హీటెక్కిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ టూర్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సిఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. వరద నష్టం అంచనాలకు సంబంధించి కేంద్ర సాయాన్ని కోరనున్నారు. భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షం సృష్టించిన బీభత్సం, అస్తి, ప్రాణ,…

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌…

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అంగట్లో ఆడ శిశువు.. రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి! పోలీసుల ఎంట్రీతో గుట్టు రట్టు

ఆడశిశువును కన్న తల్లిదండ్రులే అంగట్లో పశువుల మాదిరి అమ్మేశారు. బరువనుకున్నారో.. ఇంటికి పట్టిన శని అనుకున్నారో.. తెలియదు గానీ పేగు పాశాన్ని తెంపుకుని వేరొకరికి విక్రయించి చేతులు దులుపుకున్నారు. ఈ సంఘటన గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. గుంటూరులోని జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన…

హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్ వార్తలు

హైవేపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేంద్రం కీలక నిర్ణయం

రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు హైవేపై 20 కిలోమీటర్ల ప్రయాణం పూర్తిగా ఉచితం. తమ వాహనాల్లో జీపీఎస్‌ వాడుతున్న ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంటే అలాంటి ప్రయాణీకులకు ఫాస్టాగ్ కూడా అనవసరంగా మారుతుంది..…

ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే
వార్తలు సినిమా

ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే

మణికంఠ, పృథ్వీ ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేని క్యాండెట్ అతను…

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!
తెలంగాణ వార్తలు

అయ్యో ఎంత ఘోరం.. చెట్టు కింద నిద్రిస్తున్న నెలల పసికందును పీక్కుతిన్న వీధికుక్కలు!

వీధి కుక్కలు ఓ పసికందును పీక్కుతిన్న ఘటన నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో సోమవారం కలకలం రేపింది. చెట్టు కింద నిద్రపోతున్న పది నెలల చిన్నారిపై శునకాల గుంపు దాడి చేసి, దారుణంగా చంపేశాయి. బోధన్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే. నిజామాబాద్‌ జిల్లా…

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?
తెలంగాణ వార్తలు

అందరూ ఉన్నా 2 రోజులు నిలిచిన వ్యక్తి అంత్యక్రియలు.. ఎందుకంటే..?

నాకు చిన్న బిడ్డ ఉన్నాడు.. వాడి ఫ్యూచర్ ఏంటి..? వాడికో ఆదరువు చూపించాలి కదా..? అంటూ తన మెట్టినింటి కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించింది. భర్త దహన సంస్కారాలను అడ్డుకుంది. ఆస్తి కోసం దహన సంస్కారాలు ఆగిపోయాయి. ఎదో ఒకటి తేల్చాలని భార్య పట్టుబాట్టింది. లేదంటే తనకు అన్యాయం జరుగుతుందని…

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉచిత డీఎస్సీ శిక్షణకు ప్రభుత్వ ప్రకటన.. వసతి, భోజనం, మెటీరియల్‌ ఫ్రీ.. ఫ్రీ..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువరించనుంచి. ఈ నేపథ్యంలో గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణకు సంబంధించి గిరిజన సంక్షేమశాఖ కీలక ప్రకటన వెలువరించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా గిరిజన అభ్యర్థులకు…