అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. అందుకేనా..?
సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్లో ఉంటే ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో పార్టీ…