అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?
తెలంగాణ వార్తలు

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటే ఫ్యూచర్‌ బ్రైట్‌గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ…

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ
తెలంగాణ వార్తలు

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీ హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు…

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్.. మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఈ డాక్యుమెంట్లు రెడీ చేస్కోండి!

ఏపీలో సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పథకాలవారీగా విధివిధానాలు, మార్గ దర్శకాలు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు తీపికబురుఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంఈ పథకంపై కసరత్తు చేస్తోన్నప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు…

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుపతి జిల్లావాసులకు పోలీసుల హెచ్చరిక.. ఆ తప్పు చేస్తే భారీగా జరిమానా!

ఏపీలో పోలీసులు కొత్త చట్టాల ప్రకారం ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేస్తోంది. కొన్ని నిబంధనలు మారగా.. భారీగా జరిమానాలు విధిస్తా తిరుపతి జిల్లావాసుల్ని పోలీసులు హెచ్చరించారు. నేటి నుంచి బైక్‌లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలుకు పోలీసులు…

మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..
క్రీడలు వార్తలు

మూడో టీ20 మ్యాచ్‌కి వర్షం ఎఫెక్ట్..! షాకివ్వనున్న పల్లెకెలె పిచ్..

భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మరియు చివరి మ్యాచ్ జూలై 30న పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించడమే కాకుండా తొలి 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల…

నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!
వార్తలు సినిమా

నేను తుప్పుపట్టిన పీస్.. ఆమె గొప్ప పీస్.. విష్ణుప్రియ ఇలా అనేసిందేంటీ..!

తన చలాకీ మాటలతో అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తుంది విష్ణు ప్రియా. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. విష్ణు ప్రియకు సోషల్ మీడియాలో మంచి…

సినిమా అవకాశాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్..
వార్తలు సినిమా

సినిమా అవకాశాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫేక్ మెయిల్స్..

సినిమా ఛాన్స్‌ల పేరుతో డబ్బులు వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా పోతారు. ఇలా చాలా మంది సినిమా అవకాశాల పేరుతో మోసపోయారు. మరికొంతమంది ప్రముఖ సినిమా బ్యానర్స్ పేరుతో మెయిల్స్ పంపించి అవకాశాలు ఇప్పిస్తాం అంటూ ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ…

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు
తెలంగాణ వార్తలు

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు

పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై…

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉచితంగా, ఇప్పటికే వచ్చేశాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి సిద్ధమైంది. ఇప్పటికే మండల కేంద్రాలకు బుక్స్ చేరగా.. జూనియర్ ఏపీలో ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 1,08,619మంది…

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తా.. చంద్రబాబుతో మాట్లాడతా: టీడీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆఫీసర్స్‌ క్లబ్‌లో పేకాట ఆడిస్తానంటూ సంచల తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. ఏకంగా పేకాట క్లబ్బుల్ని తెరిపిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర…