మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో
బిజినెస్ వార్తలు

మార్కెట్లోకి కొత్త డిజైర్‌ వచ్చేస్తోందోచ్‌.. అధునాతన ఫీచర్లతో

ప్రుఖ ఆటోమొబైల్‌ సంస్థ మారుతి సుజుకీ కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్దమవుతోంది. మారుతిలో విజయవంతమైన స్విఫ్ట్‌ డిజైర్‌ నుంచి కొత్త వేరియంట్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎలాంటి ప్రత్యేకతలతో ఈ కారు లాంచ్‌ కానుంది లాంటి…

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..
వార్తలు సినిమా

మరోసారి కొండా సురేఖ వివాదంపై స్పందించిన సమంత.. వారి సపోర్ట్ లేకుండా ఉంటే..

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత, నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె మాటలను తప్పుబడుతూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ చరమ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళి వంటి స్టార్స్ సీరియస్ అయ్యారు. మరోవైపు…

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి
తెలంగాణ వార్తలు

కేసీఆర్ సంకల్పానికి పదేళ్లు.. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి

గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ వందల కోట్లతో యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి.. యాదాద్రిగా మార్చేసింది. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి కూడా పెరిగింది. అద్భుత కళాఖండంగా రూపుదిద్దుకున్న ఆలయాన్ని వీక్షించేందుకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చివెళ్తున్నారు. పాంచ నారసింహుడు వెలసిన యాదగిరిగుట్ట స్వయంభూ…

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు
తెలంగాణ వార్తలు

సిద్ధిపేటలో కుంకుమ పువ్వు సాగు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు

సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే కేవలం కశ్మీర్ వంటి అత్యంత శీతల వాతావరణం ఉండే ప్రదేశాల్లో పండే పంట అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ పంటను తెలంగాణలోని సిద్ధిపేటలో పండిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించి అద్భుతం సృష్టించారు. ఇంతకీ తెలంగాణలో కుంకుమ పువ్వు…

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

A అంటే అమరావతి.. P అంటే పోలవరం అంటున్న ఏపీ ప్రభుత్వం.. ఐదేళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమరావతి పనులపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. కలల రాజధానికి ఇంకెంత దూరం అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడిప్పుడే క్లారిటీ…

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

డయేరియా విలయ తాండవం.. ఐదుగురు మృతి

విజయనగరంలో జిల్లాలో డయేరియా భయబ్రాంతులకు గురి చేస్తోంది. నాలుగు రోజుల వ్యవధిలో డయేరియా కారణంగా 5గురు మృతి చెందారు. వంద మందికి పైగా డయేరియా వ్యాధి బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డయేరియాను అదుపు చేసేందుకు అధికారులు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారుతులు తెలిపారు..…

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?
బిజినెస్ వార్తలు

పసిడి ప్రియులకు అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో తులం ఎంత ఉందో తెలుసా..?

బంగారం అంటేనే కొందరికి బలమైన సెంటిమెంట్. మరికొందరికి ఇన్వెస్ట్‌మెంట్ ఎలిమెంట్. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి. అందుకే.. సంపన్నులకే కాదు.. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సైతం బంగారం ఒక పెట్టుబడి వస్తువుగా మారింది. పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే…

ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?
వార్తలు సినిమా

ఏడో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. ఓటింగ్‌లో నబీల్ టాప్.. డేంజర్ జోన్‌లో ఉన్నదెవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఉత్కంఠగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ షోలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబీల్ అఫ్రిదీ అదరగొడుతున్నాడు. తన ఆట, మాట తీరుతో బుల్లితెర అభిమానుల మనసులు గెల్చుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ ఓటింగ్ లోనూ దూసుకుపోతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్…

సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటి..? ఆ ఐఏఎస్‌ల నిర్ణయంపై ఉత్కంఠ..
తెలంగాణ వార్తలు

సివిల్‌ సర్వెంట్ల కొరతపై రేవంత్ సర్కార్ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటి..? ఆ ఐఏఎస్‌ల నిర్ణయంపై ఉత్కంఠ..

తెలంగాణ రాష్ట్రాన్ని సివిల్‌ సర్వెంట్ల కొరత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడే కాదూ… రాష్ట్ర విభజన టైమ్‌ నుంచి ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్డ్‌ ఆఫీసర్లను సైతం కొనసాగించాల్సి వస్తోందంటే సిచ్యువేషనల్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అసలు రాష్ట్రానికి ఎందుకీ సమస్య…? గత…

ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..! రంగంలోకి దిగనున్న గులాబీ బాస్
తెలంగాణ వార్తలు

ముహూర్తం ఫిక్స్.. ప్రజా ఉద్యమాలకు బీజేపీ, బీఆర్ఎస్ ప్లాన్..! రంగంలోకి దిగనున్న గులాబీ బాస్

నవంబర్‌ నుంచి తగ్గేదేలే అంటోంది కాషాయం పార్టీ. డిసెంబర్‌లో దమ్ము చూపిస్తామంటోంది బీఆర్ఎస్‌. ఎవరెన్ని చేసినా, ఎలాంటి డేట్స్‌ ఫిక్స్‌ చేసుకున్నా ఇచ్చిపడేస్తామంటోంది అధికార కాంగ్రెస్‌. మొత్తంగా… తెలంగాణలో ఇయర్‌ ఎండింగ్‌ పాలిటిక్స్‌ ఇష్యూ కాక రేపుతోంది. అధికార కాంగ్రెస్‌పై పవర్‌ ఫుల్ ఫైట్‌కి సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు.. పక్కా…