ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌.. మరో కొత్త ప్లాన్‌!

తెలంగాణలో మరోపు ఉప ఎన్నికకు రంగం సిద్థమైంది. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఇక, బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవ‍ర్గాలవారీగా ఇన్‌చార్జ్‌లను నియమించనున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై…

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి
తెలంగాణ వార్తలు

తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్‌ రెడ్డి

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని…

Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..
వార్తలు సినిమా వార్తలు

Family Star : మరో పెళ్లి సాంగ్‌ని తీసుకొచ్చేసిన విజయ్ దేవరకొండ.. కళ్యాణి వచ్చా వచ్చా..

Family Star : ‘గీతగోవిందం’ కాంబినేషన్ విజయ్ దేవరకొండ, దర్శకుడు పరుశురామ్ మరోసారి కలిసి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామాతో రూపొందుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ…

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో
తెలంగాణ వార్తలు

Hussainsagar: దేశంలోనే తొలిసారి.. హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు.…

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!
ఆంధ్రప్రదేశ్ క్రైమ్ వార్తలు

కడప జిల్లాలో విషాదం..మైలవరం జలాశయంలో దూకి దంపతుల ఆత్మహత్య..!

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మైలవరం జలాశయంలో దూకి భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోవర్ధన్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్టు సమాచారం. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను మైలవరం జలాశయం ఆనకట్టపై ఉంచి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. పోలీసులు యంత్రాంగం…

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ ని సరికొత్త లుక్కుతో చూపించబోతున్న అర్జున్ రెడ్డి డైరెక్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్" అనే సినిమా తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కానీ ఈ విషయంలో మాత్రం…

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు
తెలంగాణ పాలిటిక్స్ వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై నాయకుల దూషణలు

మేడ్చల్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు దూషణలకు దిగారు. సీఎం నియోజకవర్గం మనోహరాబాద్ ఎంపీపీని అంటూ ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారో వ్యక్తి… మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసులను చూసి వాహనాన్ని పక్కకు తిప్పుకోవడంతో పోలీసులు అక్కడికి…

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అయ్యప్ప భక్తుల మినీ బస్సు బోల్తా

నంద్యాల జిల్లాలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కానాలపల్లె మలుపు దగ్గర అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది…

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినీ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి.. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం
తెలంగాణ వార్తలు

కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తం

కొవిడ్ కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ఇకనుంచి ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేయనుంది. కొత్తగా రాష్ట్రంలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 34కు చేరింది. కొత్త వేరియంట్ గుర్తింపు కోసం స్వాబ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్‌కి పంపించారు అధికారులు.…