కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఏలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ గెలుపొందారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 13 వేల మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన సాధరణ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా లాస్య నందిత పోటీ చేసి గెలుపొందారు. ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో…