ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రభాస్ దెబ్బకి రికార్డ్స్ బ్రేక్.. కల్కి ఫస్ట్ డే సూపర్ కలెక్షన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతోంది. హాలీవుడ్ రేంజ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. విడుదలైన మొదట షో నుండే పాజిటీవ్ టాక్ రావడంతో.. కలెక్షన్స్ కూడా…

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..
క్రీడలు వార్తలు

IND vs SA Final: 8 విజయాలు వర్సెస్ 7 విజయాలు.. ఆసక్తికరంగా ఫైనల్ పోరు..

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఈసారి టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, దక్షిణాఫ్రికా 11 సార్లు విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల మరో మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఇరు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.…

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో…

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో సింగరేణి చిచ్చు .. బొగ్గుగనుల వేలాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్.. ఆ రోజు నుంచి..

సింగరేణిపై తెలంగాణలో సిగపట్లు పట్టుకుంటున్నాయి ప్రధాన పార్టీలు. గనుల వేలం మీద.. పొలిటికల్‌ వార్ ముదిరి పాకాన పడుతోంది. ఈ అంశంలో దశలవారీగా ఆందోళనలకు బీఆర్‌ఎస్ యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేయగా… అంతా మీవల్లే అంటూ బీజేపీ, కాంగ్రెస్‌ ఎదురుదాడి చేస్తున్నాయి. తెలంగాణలో సింగరేణి చిచ్చు .. పొలిటికల్‌గా…

ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు
క్రీడలు వార్తలు

ఇంగ్లండ్‌తో సెమీస్ మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే.. ఆ సీనియర్ ఆటగాడిపై వేటు

గత 11 ఏళ్లుగా టీమిండియా ఐసీసీ కప్ అందుకోలేదు. ఈ కరువుకు తెరదించే అవకాశం మరోసారి భారత జట్టుకు లభించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్‌కి భారత జట్టు రెండు అడుగుల దూరంలో ఉంది. ICC T20 world cup India vs England Playing…

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..
తెలంగాణ వార్తలు

రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..! వారికి లేనట్టేనట..

తెలంగాణలో కీలకమైన పథకం అమలు విషయంలో డబ్బు వృధా కాకుండా కాంగ్రెస్‌ సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా మార్గదర్శకాలు రెడీ చేసింది. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశ్యంతో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ…

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ…

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో…

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది అలయ పరిసరాల్లో చిరుతపులి…

కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
క్రీడలు వార్తలు

కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం.. టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది…