అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..
తెలంగాణ వార్తలు

అమ్మో.. అక్కడ స్వీట్లు తింటే అంతే.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పలు మిఠాయి షాపులు, హోటల్స్‌లో రైడ్స్ చేసిన అధికారులు.. కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మహానగరం హైదరాబాద్‌లో నాన్‌ స్టాప్‌గా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీలో…

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

‘అమ్మ ఒడి’ స్థానంలో ‘అమ్మకు వందనం’.. ఆధార్‌ కార్డు లేకపోయినా ఓకేనట!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం.. కూటమి సర్కార్ హయాంలో ‘అమ్మకు వందనం’గా రూపుదాల్చింది. ఈ పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ‘అమ్మకు వందనం’, ‘స్టూడెంట్‌ కిట్‌’…

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆ ప్రాంతంలో మెట్రోప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించాలి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇన్‎ఫ్రాస్ట్రక్చర్, ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్‎పై రివ్యూ చేశారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక మొదటి సారి ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్నారు. తొలి పర్యటనలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్‎లో పెట్టాను.. అధికారులను…

దేవర డబ్బింగ్ స్టార్ట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
వార్తలు సినిమా

దేవర డబ్బింగ్ స్టార్ట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. మొదటిసారి ఎన్టీఆర్, జాన్వీ జోడీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే…

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..
తెలంగాణ వార్తలు

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..

ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ముఖ్య నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారోనన్న…

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..

ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ..…

మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మరో శ్వేతపత్రం విడుదలకు డేట్ ఫిక్స్.. ఆ శాఖపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్..

రాష్ట్ర ఆదాయం, అప్పులపై ఏపీ ప్రజలకు వివరించేందుకు రెడీ అయ్యారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే మూడు అంశాలపై శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన సీఎం వారం రోజుల్లో ఆర్థికశాఖపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు. ఏపీకి 14లక్షల కోట్లకుపైగా అప్పులున్నట్లు ఆర్థికశాఖపై సమీక్షలో సీఎంకి వివరించారు అధికారులు. ఏపీ…

బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బెబ్బులి సంచారంతో బెంబేలెత్తిన స్థానికులు.. వన్యప్రాణులకు తప్పని నీటికష్టాలు..

ఏడాది క్రితం రెండు పులులు పల్నాడు జిల్లాలోని నలమల అటవీ ప్రాంత సమీప గ్రామాల్లోకి వచ్చి కలకలం రేపాయి. 2023 వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలోనే దుర్గి మండల గజాపురం పరిసర ప్రాంతాల్లో రెండు పులులు సంచరించాయి. సంచరించడమే కాకుండా ఒక ఆవుపై దాడి…

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
తెలంగాణ వార్తలు

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల…

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
తెలంగాణ వార్తలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి…