అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
వార్తలు సినిమా

అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే రాజు యాదవ్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టే…

ORR సర్వీసు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం!
తెలంగాణ వార్తలు

ORR సర్వీసు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం!

అతివేగం ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టిందో కారు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు స్పాట్‌లో చనిపోయారు. లారీ -కారు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు…

వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వానల కోసం ఎదురు చూసిన రైతులకు వరద కష్టాలు.. దెబ్బతిన్న వాణిజ్య పంటలు.. నీట మునిగిన వరి నారుమళ్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో నారుమడులను, నాట్లను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు తప్పడం లేదు. నాలుగు రోజుల క్రితం వర్షం కోసం ఎదురు చూసిన రైతులు… ఇప్పుడు ఏ క్షణం ఏ కట్ట తెగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉప్పొంగుతున్న వరదలు…

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!
Uncategorized ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అతి భారీ వర్ష సూచన..!

నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగురాష్ట్రాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో వాయుగుండం కొనసాగుతోంది. 20 డిగ్రీల ఉత్తర…

పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ…
క్రీడలు వార్తలు

పాక్‌ను ఢీ కొట్టే భారత ప్లేయింగ్ 11 ఇదే.. ఓపెనర్లుగా తుఫాన్ జోడీ…

మహిళల ఆసియా కప్ 2024 జులై 19 నుంచి శ్రీలంక వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్‌ను జులై 19న పాకిస్థాన్‌తో ఆడనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ ఇండియా…

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు.. అసలు విషయం చెప్పిన ఆమని
వార్తలు సినిమా

అందుకే సౌందర్య అన్నను నేను పెళ్లి చేసుకోలేదు.. అసలు విషయం చెప్పిన ఆమని

స్టార్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసిన సౌందర్య ఎంతోమందికి ఫెవరెట్ హీరోయిన్ గా మారారు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకున్నారు సౌందర్య. తెలుగులోనే కాదు తమిళ్, మలయాళ, కన్నడ , హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సౌందర్య. రమ్యకృష్ణ, నగ్మా, రంభ, మీనా…

కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
తెలంగాణ వార్తలు

కమ్ముకొస్తున్న చిమ్మచీకట్లు.. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!

తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ – ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పీయర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం…

డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా
తెలంగాణ వార్తలు

డీఎస్సీ పరీక్షలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్‌.. జులై 28కి విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం (జులై 18) విచారణ జరిగింది. అయితే పిటిషనర్లకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. పరీక్షల నిలిపివేతకు కోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, విద్యా శాఖకు ఆదేశాలు…

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీల నియామకం.. ఫుల్ లిస్ట్ ఇదే

ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం (జులై 18) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదం తెలపడంతో దాదాపు 17 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్‌ వీసీలను నియమించేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా ఆరోగ్య యూనివర్సిటీ వీసీ బాబ్జీ రాజీనామాను…

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

ఏపీలో డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పనకు పెద్దపీట వేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది లక్షన్నర మందికి లోన్స్ అందించేలా ప్రణాళిక రూపొందిస్తుంది. ఈ రుణాలు ఒకే సమయంలో సంఘంలో గరిష్ఠంగా ముగ్గురికి అందించే వెసులుబాటు ఉంది. ఏపీలో డ్వాక్రా సంఘాలకు మరింత చేయూత ఇవ్వాలని ఏపీలోని…