గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
బిజినెస్ వార్తలు

గోల్డెన్ న్యూస్ అంటే ఇది కదా.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కూడా గోల్డ్ బాటలో పయణిస్తున్నాయి. గత రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ. 1210 మేరకు తగ్గింది. మరి లేట్ ఎందుకు అసలే పెళ్లిళ్ల సీజన్ ఇది.. భలే మాంచి రోజు.. బంగారం కొనేయండి మరి.! అంతర్జాతీయ మార్కెట్‌లో…

బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే
వార్తలు సినిమా

బెల్లి డాన్స్‌తో అదరగొట్టిన గురు బ్యూటీ.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే

తమిళ్ లో మాత్రం సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. రితిక సింగ్ నటి మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కూడా.. ఈ అమ్మడు తమిళ్ లో నటించిన ఓ మై కడవులే సినిమా భారీ హిట్ అందుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో నీవెవరో అనే సినిమా…

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ వార్తలు

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికిన ఓ వ్యక్తికి తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ అడవిని సృష్టించాలని తీర్పునిచ్చింది. పచ్చదనం కోసం 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.ప్రధానాంశాలు:అటవీ భూమిని నరికేసిన వ్యక్తితెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు200 మెుక్కలు…

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ వార్తలు

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

మహాలక్ష్మీ పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న లబ్ధిదారులకు గుడ్‌న్యూ్స్. ఇక నుంచి రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలోజమ కానుంది. ఇక సరైన వివరాలు ఇవ్వకుండా ప్రధానాంశాలు:రూ.500కే గ్యాస్ సిలిండర్మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో…

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. గదిలోకెళ్లిన అరగంటకే ఊహించని సీన్.. ఒక్కసారిగా అరుపులతో..

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు.. అయితే.. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.. ప్రేమించుకున్నారు.. కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది.. ఉదయం పెళ్లి చేసుకున్న…

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే అందుబాటులోకి అన్న క్యాంటీన్లు..

స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. మరో వారమే గడువుండటంతో.. వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్న క్యాంటీన్లు అదే పేరుతో కొనసాగిస్తారా?.. డొక్కా సీతమ్మ పేరు పెడతారా?. డిప్యూటీ సీఎం పవన్ ప్రతిపాదనలేంటి?. చివరకు ఏం నిర్ణయించారు.. ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో…

దుమ్మురేపిన దేవర సాంగ్.. 24 గంటల్లోనే నయా రికార్డ్ ..
వార్తలు సినిమా

దుమ్మురేపిన దేవర సాంగ్.. 24 గంటల్లోనే నయా రికార్డ్ ..

ఈ సినిమాలో కథానాయకుడిగా జూనియర్ ఎన్టీఆర్.. కథానాయకగా జాన్వి కపూర్ నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ తో సహా తొలి రెండు పాటలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి రెండో పాట విడుదలతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఇక దేవర సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
తెలంగాణ వార్తలు

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న…

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..
తెలంగాణ వార్తలు

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..

సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం…

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇకపై అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు.. సర్కార్‌ స్పష్టం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం…