5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని
తెలంగాణ వార్తలు

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ కవిత. భర్త, కుమారుని తో కలిసి…

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో హీటెక్కిస్తున్న వలసల రాజకీయం.. వైసీపీకి ఇద్దరు ఎంపీల గుడ్‌బై.. త్వరలోనే టీడీపీలోకి..

రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్‌రావు ఇప్పటికే రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇద్దరు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు లేఖలు ఇస్తారు. ఏకకాలంలో అటు పదవికి, ఇటు పార్టీకి ఇద్దరు ఎంపీల రాజీనామా చేయబోతున్నారు. ఏపీ పాలిటిక్స్‌ మళ్లీ హాట్‌టాపిక్‌గా…

సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?
వార్తలు సినిమా

సమంత ఈజ్ కంబ్యాక్.. పిక్ బాల్ గేమ్ అదరగొట్టిన సామ్.. ఆ ఎనర్జీ చూశారా..?

ఇటీవలే ఓ అవార్డు ఈవెంట్లో పాల్గొన్న సామ్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. మొన్నటివరకు బెడ్డు మీద నుంచి నడవలేని స్థితి నుంచి ఇప్పుడు సమంత ఆటలు ఆడుతూ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ప్రస్తుతం సామ్ లుక్, ఫిట్ నెస్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన…

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని…

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..
తెలంగాణ వార్తలు

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

ఒకే కుటుంబం.. ముగ్గురూ అన్నదమ్ములు.. ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. ఊరికొచ్చిన వారు సరదాగా చేపల వేట కోసం వాగుకు వెళ్లారు.. చీరతో చేపలు పట్టడం ప్రారంభించారు.. ప్రమాదవశాత్తూ వాగులో పడి ముగ్గురూ గల్లంతయ్యారు.. విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, వారిని కట్టుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

విశాఖలో అరుదైన గోధుమ నాగు హల్‌చల్‌.. షటిల్‌ కోర్టు వద్ద ప్రత్యక్షమై ఇలా..

సుమారు 6 అడుగులకు మించి ఉన్న ఈ నాగును చూసిన స్థానికులు, షటిల్ క్రీడాకారులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ చాకచక్యంగా పామును బంధించారు. కన్నంలోకి బయటపడ్డ నాగు.. తొలుత అతన్ని ముప్పు తిప్పలు పెట్టింది.…

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

సంచలన నిర్ణయం.. వారికి చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్..

చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకుల వేతనాన్నిరూ.15 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పింది.…

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?
బిజినెస్ వార్తలు

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలుసా.?

బంగారం ధరలో ప్రతీ రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 80 వేల మార్క్‌కు చేరుకుంటోందని చాలా మంది భావించారు. అయితే ఆ తర్వాత బంగారం ధర క్రమంగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. తాజాగా మంగళవారం బంగారం ధర…

‘విజయవాడలో ముంబయి’.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.
వార్తలు సినిమా

‘విజయవాడలో ముంబయి’.. పవన్‌ కోసం మేకర్స్‌ కీలక నిర్ణయం.

పవన్‌ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ఇప్పడకే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్‌…

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..
తెలంగాణ వార్తలు

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని…