పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌?

ఇండస్ట్రీలో ఉన్న స్టార్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు పేరు ముందే ఉంటుంది. చిన్న చిన్న షో లతో మొదలుపెట్టి కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, సర్కార్ వంటి హిట్ షోల వరకు ఎన్నో షోలకి హోస్ట్ గా చేసిన ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక…

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య

విజయవాడలో యువకుడి సూసైడ్‌ కలకలం రేపింది. పీవీపీ మాల్‌ ఐదో అంతస్తు పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పీవీపీ మాల్‌లోని బార్బీక్యూలో పనిచేసే ఒడిశాకు చెందిన దాస్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు ముందు.. బార్బీ క్యూ సహ ఉద్యోగి, యువకుడి మధ్య వివాదం జరిగినట్టు సమాచారం.…

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో…

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!
లైఫ్ స్టైల్ వార్తలు

ప్రొటీన్‌ కోసం మాంసం తిననవసరం లేదు.. ఈ పండ్లలో పుష్కలం..!

Health Tips: మాంసం, గుడ్లు, చేపలలో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పరిమిత పరిమాణంలో తింటే శరీరానికి ఎటువంటి హాని ఉండదు. కానీ శాఖాహారులు వీటిని తినలేరు. వారు ఇతర ప్రత్యామ్నాయా ఆహారాలని వెతకాలి. కొన్ని పండ్లు తినడం వల్ల ప్రోటీన్ పొందవచ్చు. వాటి…

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
క్రైమ్ వార్తలు

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ…