పోలవరంపై వైట్ పేపర్ విడుదల
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం అమరావతిలో వైట్ పేపర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. ‘‘పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి 2019లో సీఎంగా బాధ్యతలు…