తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. జూలై 6న భేటీ కానున్నట్లు లేఖలో ప్రతిపాదించారు.
కడెం ప్రాజెక్టు మరోసారి అధికారుల నిర్లక్ష్యానికి గురైంది. మరమ్మత్తుల పనులు ఆలస్యం కావడంతో మూడు గేట్ల నుంచి వరద నీరు వృధాగా పోతుంది. కడెం ప్రాజెక్ట్ను వర్షాకాలం టెన్షన్ వెంటాడుతోంది. జోరు వానలు.. వరదొచ్చింటే.. వరద ఉప్పెనలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది కడెం. 2022 నుంచి వరుసగా రెండేళ్లు వరద…