బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…