క్యాన్సర్తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
క్యాన్సర్ కు లండన్లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న అన్షుమాన్ ఇటీవలే భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ…