తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్
తెలంగాణ వార్తలు

తల్లి పాల కంటే గోవు పాలు శ్రేష్టం.. సినీ నటుడు సుమన్

గోవు సాధు జంతువని నటుడు సుమన్‌ అన్నారు. దీనిని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. ఆయుర్వేదంలో కూడా గోవుకు విశిష్టత ఉందన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడలో జరిగిన భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో సినీ నటుడు సుమన్‌ పాల్గొన్నారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి గో పాదయాత్రకు…

తెలంగాణలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో వరుస జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 2,050 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌నర్స్‌) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీ…

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

100 రోజులు.. సింపుల్ గవర్నమెంట్.. ఎఫెక్టివ్ గవర్నెన్స్.. ఇంటింటికి కూటమి ఎమ్మెల్యేలు..

చంద్రబాబు 4.0 పాలన ఎలాంటి ఆర్భాటాలు లేకుండా 100 రోజులు పూర్తయింది. అపోజిషన్‌లో ఉన్నప్పుడు పవర్‌లోకి వస్తే ఏం చేస్తామో చెప్పిన చంద్రబాబు.. చెప్పిట్లుగానే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి ఈ వందరోజుల కూటమి సర్కార్ పనితీరు ఎలా ఉంది ? ఇన్ని రోజుల్లో సాధించిందేంటి ? భారీ…

మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మేము సిద్ధం.. చంద్రబాబు ప్రమాణానికి సిద్ధమా?.. సీఎం వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్..

తిరుమల అంటే పవిత్రతకు మారుపేరు.. భక్తులు తిరుమల వెంకన్నను ఎంత భక్తితో కొలుస్తారో.. తిరుమల లడ్డూ, ప్రసాదాలను అంతే పవిత్రంగా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న లడ్డూ, ప్రసాదాల తయారీలో యానిమల్ ఫాట్ వినియోగించారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కుదిపేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్లు…

పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

పాత రికార్డులు బ్రేక్.. కోట్లు కుమ్మరించి మరీ గణేష్ లడ్డూలు ఎందుకు కొంటున్నారు?

ప్రతియేటా జరిగే గణేష్ ఉత్సవాల్లో అందరి ఫోకస్ లడ్డూ వేలంపై కూడా ఉంటుంది. ఎప్పటిలానే గణేష్ లడ్డూలను దక్కించుకునేందుకు ఈసారి కూడా వేలంలో పోటాపోటీ నెలకొంది. నెవ్వర్ బిఫోర్ అనేలా.. కోట్లు కుమ్మరించి కొంగు బంగారంగా నిలిచే గణనాథుని లడ్డూలను దక్కించుకున్నారు భక్తులు. చాలా చోట్ల భక్తుల పాలిట…

వైభవంగా కొనసాగుతోన్న గణనాథుల శోభాయాత్ర.. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు
తెలంగాణ వార్తలు

వైభవంగా కొనసాగుతోన్న గణనాథుల శోభాయాత్ర.. మధ్యాహ్నం వరకు కొనసాగనున్న నిమజ్జనాలు

గణపతి నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనుల విందు చేసింది. రాత్రి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌ బండ్ దగ్గర నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య…

8 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

8 రోజులుగా ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు.. విజయవంతంగా తొలగించిన ఇంజినీర్లు

ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను తొలగించేందుకు చేపట్టిన ప్రక్రియ విజయవంతమైంది. వీటిల్లో ఒక బోటు విజయవంతంగా తొలగించారు. దాదాపు 40 టన్నుల బరువున్న భారీ బోటును ఒడ్డుకు బెకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజినీర్లు ఒడ్డుకు చేర్చారు. సరికొత్త ప్రణాళికతో బెకెం ఇన్ఫ్రా ఇంజినీర్లు భారీ బోటును…

బద్రీనాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు.. స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బద్రీనాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు.. స్పందించిన తాడిపత్రి ఎమ్మెల్యే

బద్రీనాథ్‌లో భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో తెలుగు యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. తిండిలేక.. తిప్పలు పడుతున్నామని అధికారులు స్పందించి స్వస్థలాలకు తరలించాలని వేడుకుంటున్నారు. కొండచరియలు విరిగి పడ్డ సమయంలో దాదాపు 40 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు రుద్రప్రయాగ సమీపంలోనే చిక్కుకుపోయారు. ఆహారం,…

దెబ్బతీసిన సెల్ఫ్ నామినేషన్.. డేంజర్‌ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?
వార్తలు సినిమా

దెబ్బతీసిన సెల్ఫ్ నామినేషన్.. డేంజర్‌ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఎలిమినేషన్ తప్పదా?

ఇక మూడో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా హోరాహోరీగా సాగింది. ఒకరిపై ఒకరు అరిచేసుకుంటూ తమకు నచ్చని వారిని నామినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ ఉంటే మూడో వారం ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చారు. గత వారం కూడా ఎనిమిది మందే…

ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. ఇంకా, షుగర్ కూడా వస్తుందట.
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్టే.. ఇంకా, షుగర్ కూడా వస్తుందట.

కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం.. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విషపూరితమైన పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలోని పలు అవయవాలు, వాటి విధులు సజావుగా నడపడానికి సహాయపడుతుంది. కానీ, మనం మన దినచర్యలో చేసే కొన్ని…