నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!
బిజినెస్ వార్తలు

నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. ఆ రోజు నుంచి చికెన్ షాప్‌లు బంద్!

హైదరాబాద్ నగరంలో చికెన్ వ్యాపారం కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాలు తగ్గిపోవడంతో చికెన్ షాపు యజమానులు ఆందోళనకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి నగరంలోని చికెన్ దుకాణాలు మూతపడనున్నాయి. పలుచోట్ల కనిపిస్తున్న పోస్టర్లు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు సరిపడా…

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?
వార్తలు సినిమా సినిమా వార్తలు

హైదరాబాద్ కల్చర్ నేపథ్యంలో దిల్ రాజు కుమారుడి సినిమా.. ‘దేత్తడి’ గ్లింప్స్ చూశారా?

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దిల్ రాజు కుమారుడు ఆశిష్. అయితే కమర్షియల్ గా హిట్ అందుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా దేత్తడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. రౌడీ బాయ్స్, లవ్ మీ…

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.
తెలంగాణ వార్తలు

వాళ్లకు కూడా డబ్బులే.. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.. త్వరలోనే.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపట్టనున్నట్లు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్లపై బుధవారం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తెలంగాణలోని…

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త.. అదనంగా ఈ రైళ్లు కూడా..

తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు వెళ్తున్న ప్రత్యేక రైళ్లను వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి రెగ్యూలర్ సర్వీసులుగా మారనున్నాయి. ప్రయాణికు రద్దీ దృష్టా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు…

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ మర్రిచెట్టు కథే వేరు.. చూడటానికి ఎగబడుతున్న జనం.. పరవశించిపోతున్న ప్రకృతి ప్రేమికులు

మర్రి చెట్టుకు ఉన్న విశిష్టత గురించి అందరికీ తెలిసిందే. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకత ఉంది. దీని ఆకులను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. అయితే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఓ మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అసలు దీని ప్రత్యేకతలు ఏంటి..? అనే విషయం తెలుసుకుందాం. చెట్లను అందరూ ప్రేమిస్తారు.…

మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నారా..? జస్ట్ ఇలా చేస్తే వడదెబ్బ మాటే ఉండదు..
లైఫ్ స్టైల్ వార్తలు

మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్తున్నారా..? జస్ట్ ఇలా చేస్తే వడదెబ్బ మాటే ఉండదు..

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.. ఉదయం 9 గంటల తర్వాత.. ఎండలు మండుతున్నాయి.. దీంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.. మార్చిలోనే ఉష్ణోగ్రతలు ఇలా ఉంటే.. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉంది.. అయితే.. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల మన శరీరం త్వరగా…

ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!
బిజినెస్ వార్తలు

ప్రజలకు తెలంగాణ సర్కార్‌ భారీ గుడ్‌న్యూస్‌.. మరో సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతులేస్తారు!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉద్యోగులకు 15% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచనలు సూచనలు చేశామని, ప్రభుత్వం నుంచి ఆయా కంపెనీలతో ఒప్పందం.. కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోల్ -డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించడం…

ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్
వార్తలు సినిమా సినిమా వార్తలు

ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. ‘ధురంధర్ 2’ పై రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో స్టార్ ఆర్టిస్ట్ రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళుతున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2…

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై బిగ్‌ అలర్ట్.. అర్హులు వీరే!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు అనే అంశంపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే జూన్ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం అర్హులను గుర్తించేందుకు ఓ సర్వే చేపట్టింది. అసర్వే…

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వీళ్లిద్దరూ మామూళ్లో కాదు.. ఈ మైనర్ల నేర్పరితనం చూసి పోలీసులే షాక్..!

చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. సోదరీమణుల వద్ద పెరుగుతున్నాడు. గంజాయికి అలవాటు పడ్డాడు. మైనార్టీ కూడా తీరలేదు. ఇప్పటికే పలు చోరీలకు పాల్పడి 9 నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. అయినా ఆ మైనర్ మాయగాడి బుద్ధి మారలేదు. తన స్నేహితుడితో కలిసి చేసిన దొంగతనం…