NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్‌!

నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఆ వెనువెంటనే నీట్ యూజీ ఫలితాలను కూడా వెల్లడిస్తుంది..…

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జాహ్నవి మిస్సింగ్ మిస్టరీ.. తుని పోలీసుల కీలక ప్రకటన..

కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 26 రోజులు గడిచినా ఆచూకీ లభించలేదు. 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలించినా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్నారి జాడ తెలిపిన వారికి రూ.1 లక్షల నగదు బహుమతి ప్రకటిస్తూ, సమాచారం ఇచ్చిన…

రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.
తెలంగాణ వార్తలు

రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు.

రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం…

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. విద్యార్ధులంతా ఆ మూడు భాషలు నేర్చుకోవాల్సిందే!

జాతీయ విద్యా విధానం (NEP-2020) అమలులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి CBSE పాఠశాలల్లో త్రిభాషా విధానం అమల్లోకి రానుంది. 9వ తరగతిలో చేరే విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలను అభ్యసించాల్సి ఉండగా, వాటిలో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలి. అయితే 10వ తరగతి విద్యార్థులకు…

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈరోజే ఆకాశంలో అద్భుతం.. స్ట్రాబెర్రీ మూన్ దర్శనం! ఎందుకు ప్రత్యేకం? ఎప్పుడు చూడాలి?

వర్షాకాలంలో తొలి పౌర్ణమి అయిన స్ట్రాబెర్రీ మూన్ జూన్ 29 సాయంత్రం భారత్‌లో దర్శనమివ్వనుంది. బంగారు వర్ణంలో కనిపించే ఈ అరుదైన చంద్రుడి ప్రత్యేకత, వీక్షించే సమయం, ఆసక్తికరమైన విశేషాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భారత్‌లోని ఖగోళ ప్రేమికులకు ఈ నెల ఒక అద్భుతమైన ఆకాశ దృశ్యాన్ని…

గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?
బిజినెస్ వార్తలు

గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

భారతీయుడి జీవితంలో ఏ వేడుకైనా బంగారంతోనే ముడిపడి ఉంటుంది. ధరలు ఆకాశాన్ని తాకినా, పాతాళానికి పడిపోయినా పసిడిపై సగటు భారతీయుడికి ఉన్న సెంటిమెంట్, నమ్మకం ఎప్పటికీ చెరగనివి. ఆపద సమయాల్లో ఆదుకునే ఆస్తిగా భావించే ఈ పసిడి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుంటూ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ్లి…

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

మొత్తం 8 ఎపిసోడ్స్.. ప్రతిక్షణం ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. ఒక్క రాత్రిలోనే నంబర్ వన్ ట్రెండింగ్..

ప్రస్తుతం ఓటీటీలో ఒక సిరీస్ తెగ ట్రెండ్ అవుతుంది. అది కేవలం నేరంపైనే కాకుండా.. ఏ విధంగానైనా తన కొడుకును చేరుకోవాలన్నా ఒక తండ్రి పట్టుదల గురించి తెలియజేస్తుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ సిరీస్ ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పుడు అందరూ ఈ సిరీస్ గురించే…

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..
తెలంగాణ వార్తలు

తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్.. వారికి ల్యాప్‌టాప్ ఫ్రీ.. ప్రభుత్వం డెసిషన్..

తెలంగాణలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులకు శుభవార్త అందించింది. బీసీ గురుకుల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించనుంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీ లాంటి సంస్థల్లో అడ్మిషన్లు పొందినవారికి ఫ్రీగా పంపిణీ చేయనుంది. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం…

కొడుకు చితికి నిప్పంటించిన తల్లి.. వీర జవాన్ అంత్యక్రియల్లో హృదయవిదారక దృశ్యం
తెలంగాణ వార్తలు

కొడుకు చితికి నిప్పంటించిన తల్లి.. వీర జవాన్ అంత్యక్రియల్లో హృదయవిదారక దృశ్యం

జార్ఖండ్‌లో విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మృతి చెందిన రంగారెడ్డి జిల్లా రావిర్యాలకు చెందిన 58 ఏళ్ల సీఆర్పీఎఫ్ జవాన్ గంగపుత్ర శంకర్‌కు స్వగ్రామంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. జవాన్‌కు ఇద్దరు కుమార్తెలే ఉండటంతో ఆయన వృద్ధ తల్లే కుమారుడి చితికి నిప్పంటించి చివరి వీడ్కోలు పలికింది. దేశ…

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఏపీ, తెలంగాణలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. జాగ్రత్తగా ఉండండి..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 30వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి…