పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..
బిజినెస్ వార్తలు

పెట్రోల్ – డీజిల్ ధరలు తగ్గుతాయా..? పుతిన్ భారత పర్యటన వేళ కీలక పరిణామాలు..

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ పర్యటన నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలు, భారత్‌కు చమురు రాయితీలు, డాలర్‌కు ప్రత్యామ్నాయ కరెన్సీ వాడకం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలు, సుంకాల మధ్య ఈ…

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట.. మీ ఇంట్లోనూ ఉన్నాయా? జాగ్రత్త!
లైఫ్ స్టైల్ వార్తలు

బొద్దింకల వల్లే ఈ ఆరు భయంకరమైన వ్యాధులు వస్తాయట.. మీ ఇంట్లోనూ ఉన్నాయా? జాగ్రత్త!

బొద్దింకలు.. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో వీటి సమస్య కచ్చితంగా ఉంటుంది. ఇవి కిచెన్‌లోకి దూరి తినే ఆహార పదార్థాలను పాడు చేయడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా హానికరంగా మారుతున్నాయి. ఈ బొద్దింకల వల్లే చాలా మంది పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంతకు వీటి…

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి
వార్తలు సినిమా సినిమా వార్తలు

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. అఖండ2 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

టాలీవుడ్‌ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ మూవీ డిసెంబ‌ర్ 05న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అనుమతిచ్చింది. అంతేకాదు, ప్రీమియర్స్ వేసుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ…

ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్

దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గూడూరులో వర్షం దంచి కొడుతోంది. చిల్లకూరు జాతీయ రహదారి నీటమునిగింది. నైరుతి…

ఇది కదా కావాల్సింది.. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు తీరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి.. ఎక్కడంటే
తెలంగాణ వార్తలు

ఇది కదా కావాల్సింది.. ఎన్నికల ముందే ప్రజల సమస్యలు తీరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి.. ఎక్కడంటే

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఇంకా కేవలం వారం రోజులే మిగిలింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీనంగర్‌ జిల్లాలోని సర్పంచ్ అభ్యర్థులు ప్రజల డిమాండ్‌లు పోలింగ్‌ కంటే ముందే తీర్చేస్తున్నారు. ఎందుకంటే.. అక్కడి గ్రామస్తులు తమకున్న ప్రధాన సమస్యను ఎవరు తీరుస్తే వారికే ఓటేస్తామని తేల్చి చెప్పడంతో.. అభ్యర్థులు ఆ…

గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

గంటకి ఓసారి 5 నిమిషాలు నడిస్తే.. 5 లాభాలు.. అనారోగ్యం ఇక ఖతం..

ఉదయం లేచి 45 నిమిషాల నుండి గంట పాటు వేగంగా నడవడం ఉత్తమ మార్గం. కానీ నేటి బిజీ జీవనశైలిలో, ఎవరూ దీని కోసం ఒక గంట సమయం కేటాయించలేరు. కాబట్టి మనం నడవడం మానేస్తాము. అప్పుడు మనం రోజంతా ఒకే చోట కూర్చుని ఆఫీసులో పని చేస్తాము.…

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న
వార్తలు సినిమా సినిమా వార్తలు

అలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. కఠినంగా శిక్షించాలి.. ఆవేదన వ్యక్తం చేసిన రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 9 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. 9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తం 25 మూవీస్ లో నటించింది రశ్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ తో పాటు బాక్సాఫీస్ రికార్డులు…

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!
బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు అలర్ట్‌.. రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కొత్త రూల్స్‌.. ఇప్పుడు అది తప్పనిసరి!

రాబోయే కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైళ్లలో ఈ వ్యవస్థను అమలు చేయాలని రైల్వేలు యోచిస్తున్నాయి. సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడమే కాకుండా టిక్కెట్ల పంపిణీని మరింత సమానంగా, పారదర్శకంగా చేయడం దీని ఉద్దేశ్యం. ఇది టిక్కెట్ల లోపాలు, అవకతవకలను.. భారతీయ రైల్వేలు టికెటింగ్ వ్యవస్థను మరింత సురక్షితంగా,…

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!
తెలంగాణ వార్తలు

రైల్వే స్టేషన్‌లో పేలిన బాంబు.. స్పాట్‌లో కుక్క మృతి.. తప్పిన భారీ ప్రమాదం!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది.…

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి
తెలంగాణ వార్తలు

నర్సాపూర్‌లో దారుణం.. 6 ఏళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కల దాడి

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరు సంవత్సరాల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తల్లి సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల బెడద పెరిగిందని, చిన్నపిల్లలపై దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని…