హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్పాట్.. టీమిండియాలో చోటు!
జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్సీనియర్ ఆటగాళ్లు దూరంహైదరాబాద్ ఆటగాళ్లకు చోటు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మకు జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో…