హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!
క్రీడలు వార్తలు

హైదరాబాద్ ఆటగాళ్లకు జాక్‌పాట్.. టీమిండియాలో చోటు!

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌సీనియర్ ఆటగాళ్లు దూరంహైదరాబాద్ ఆటగాళ్లకు చోటు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ‌కు జాక్‌పాట్ తగిలే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జులైలో…

హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్.. అబ్బురపరిచే అతిధి పాత్రలు..టీంకి సెన్సార్ సభ్యుల స్టాండింగ్ ఒవేషన్!
వార్తలు సినిమా సినిమా వార్తలు

హాలీవుడ్ స్టాండర్డ్ విజువల్స్.. అబ్బురపరిచే అతిధి పాత్రలు..టీంకి సెన్సార్ సభ్యుల స్టాండింగ్ ఒవేషన్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 ఏడిమరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు కల్కితాజాగా సినిమా వీక్షించి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన సెన్సార్ సభ్యులు తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ఇండియా వైడ్ గా సినీ ప్రేమికులందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న కల్కి సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.…

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!
తెలంగాణ వార్తలు

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..…

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం…

మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు

మిర్చి ధరలు ఢమాల్‌.. కోల్డ్‌ స్టోరేజీల్లో కొండల్లా పెరిగిపోతున్న నిల్వలు

రాష్ట్రంలో మిర్చి ధరలు పతనమయ్యాయి. గత ఏడాది మేలో క్వింటాల్‌ మిర్చి కనీస ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.26,500 పలికాయి. ఈ ఏడది ధరలు తగ్గడంతో క్వింటాల్‌ కనీస ధర రూ.8 వేలు, గరిష్ట ధర 20,700కి పడిపోయింది. తేజ మంచి రకానికి చెందిన మిర్చీ…

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్‌లు అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న విధానంలోనే వీరికీ అందించాలని మంగళవారం వెలువరించిన ఆదేశాల్లో పేర్కొంది. ఇంకా రాష్ట్ర పరిపాలన కేంద్రం సచివాలయంలో అడుగు పెట్టలేదు. అయినా తాను చేపట్టిన…

బ్యాడ్ న్యూస్.. భారత్ ఆడే ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు భారీ అడ్డంకి!
క్రీడలు వార్తలు

బ్యాడ్ న్యూస్.. భారత్ ఆడే ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు భారీ అడ్డంకి!

జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్‌లుఅభిమానులకు బ్యాడ్ న్యూస్సూపర్ 8 మ్యాచ్‌లు కష్టమే టీ20 ప్రపంచకప్ 2024లో ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 19) నుంచి మెగా టోర్నీ సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్…

ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్న ‘ఓజి’ ఫస్ట్ సింగిల్..?

ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఓజి ఫస్ట్ సింగిల్త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి వరకు రాజకీయాలలో ఫుల్ బిజీ గా ఉండటంతో తన లైనప్ లో వున్న సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.అయితే పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించి…

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్..?

రాంచరణ్ కు బిగ్ రిలీఫ్ ఇవ్వనున్న శంకర్మరో పది రోజుల్లో గేమ్ ఛేంజర్ షూటింగ్ పూర్తి గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్”..ఈసినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో రాంచరణ్…

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..…