మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..
తెలంగాణ వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ఎకరాకు ఎన్ని వేల పరిహారమంటే..

గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కంటింజెన్సీ ఫండ్ కింద వర్షాలు, వదరలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.…

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలంగాణ వార్తలు

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..

పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు…

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో
ఆంధ్రప్రదేశ్ వార్తలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో వర్షాలే.. వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది.. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ప్రకటన…

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జేసీబీపై సీఎం చంద్రబాబు.. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన

జలవిలయంతో విజయవాడ గజగజ వణికిపోయింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.విజయవాడలో ఎక్కడ చూసినా వరద నీరే కన్పిస్తోంది. చుట్టూ వరద నీరు ఉండడంతో ఇంకా వందలాది మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. భారీవర్షాలతో విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది బోట్లలో సహాయక చర్యలు చేపట్టారు. ఆహారం , నిత్యావసర…

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌
బిజినెస్ వార్తలు

రూ.5 లక్షల డిపాజిట్‌తో రూ.15 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు, ప్రతి తల్లితండ్రులు అతన్ని కష్టపడనివ్వరని, అతనికి సాధ్యమైనంత ఉత్తమమైన జీవితాన్ని ఇస్తారని భావిస్తారు. దీని కారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లిదండ్రులు అన్ని రకాల ఆర్థిక ప్రణాళికలను ప్రారంభిస్తారు. కొంతమంది పిల్లల పేరు మీద పీపీఎఫ్‌, సుకన్య వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు.…

బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్
క్రీడలు వార్తలు

బౌలర్లకు ఝులక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఐపీఎల్ మోగా వేలానికి ముందే షాకింగ్ న్యూస్

IPL 2024: ఐపీఎల్‌ 2024లో రెండు నియమాలు చర్చనీయాంశమయ్యాయి. ఆటను ఆసక్తికరంగా మార్చేందుకు, BCCI ఒకే ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్, రెండు బౌన్సర్‌లను బౌల్డ్ చేసేందుకు అనుమతించారు. ఇంపాక్ట్ ప్లేయర్ జట్టుకు అదనపు ఆటగాడిని ఆడే అవకాశం ఇవ్వగా, బౌలర్లకు రెండు బౌన్సర్ల రూపంలో పెద్ద ఆయుధం లభించింది.…

మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ
వార్తలు సినిమా

మహేష్‌తో ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? అందానికి మారుపేరు ఆ భామ

మహేష్ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కథను కూడా సిద్ధం చేశారు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఇప్పటికే మహేష్ బాబు…

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా
తెలంగాణ వార్తలు

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా

అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే. ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ద్వారా తన ల్యాప్‌టాప్‌ను మరో చోటుకు పంపించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌ చెప్పిన ప్రదేశంలో…

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
తెలంగాణ వార్తలు

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

పుణెలో ఆ మధ్య మైనర్‌ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్‌ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌…

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అన్నవరంలో నిలిచిపోయిన రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. 3 గంటల పాటూ హడావిడి, ఏమైందంటే

అన్నవరంలో సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు ఆగిపోయింది. విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సాంకేతిక సమస్యతో నిలిచిపోగా.. జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను కూడా అక్కడే నిలిపివేశారు. జన్మభూమి రైలు ఇంజన్‌ను విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలుకు తగలించి అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత విశాఖ…