ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి
Lifestyle లైఫ్ స్టైల్ వార్తలు

ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి.. లిమిట్ దాటితే ఈ వ్యాధులు ముంచేస్తాయి

చక్కెరను సమతుల్యంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలికి కీలకం. రోజుకు 25-36 గ్రాముల లోపు అదనపు చక్కెర తీసుకోవడం ద్వారా ఊబకాయం, డయాబెటిస్, మరియు గుండె జబ్బుల వంటి సమస్యలను నివారించవచ్చు. ఆహార లేబుల్స్‌ను జాగ్రత్తగా చదవడం, సహజ చక్కెర వనరులను ఎంచుకోవడం, ప్రాసెస్డ్ ఆహారాలను తగ్గించడం వంటి చిన్న…

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం
బిజినెస్ వార్తలు

విదేశీ పెట్టుబడిదారులు లేరు.. ప్రైవేట్ జెట్‌లు లేవు.. బాబా రాందేవ్ జాతీయవాద మంత్రంతో పతంజలి నిర్మాణం

పతంజలి ఆయుర్వేదం తన జాతీయ సేవను మతపరమైన సేవతో అనుసంధానిస్తుంది. ఒక వైపు కంపెనీ తన లాభాలలో కొంత భాగాన్ని గ్రామాలు, గిరిజన ప్రాంతాలలో విద్యను వ్యాప్తి చేయడంలో పెట్టుబడి పెడుతుంది. అదే సమయంలో పతంజలి వేద, సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించడానికి.. పతంజలి ఆయుర్వేద ఈ రోజుల్లో ‘గులాబీ…

బ్రేక్ పడేదెప్పుడు.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
బిజినెస్ వార్తలు

బ్రేక్ పడేదెప్పుడు.. ఆల్‌టైమ్‌ హైకి చేరిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధర ఆల్‌టైమ్‌ హైకి ఎగబాకి.. లక్ష మార్కుకు చేరువైంది.. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక ఉద్రిక్తతలతో బంగారం రేటు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉంది.. అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు…

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!
తెలంగాణ వార్తలు

TSPSC నిర్లక్ష్యంతో నిలిచిన నోటిఫికేషన్.. PET అభ్యర్థుల్లో ఆందోళన..!

తెలంగాణ గురుకులాల్లో 616 పోస్టుల ఉద్యోగాల భర్తీ కోసం 2017లో టీఎస్పీఎస్‌సీ నోటిఫికేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అదే ఏడాది సెప్టెంబర్‌లో పరీక్షను నిర్వహించారు. ఫలితాలను 18 మే 2018లో విడుదల చేశారు. ఇందులో మొత్తం 1200 మందిని సెలెక్ట్ చేసి వెరిఫికేషన్ చేసే క్రమంలో…

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం
దేవాలయాలు భక్తి వార్తలు

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని అధికారుల ఆదేశం

శ్రీశైలంలో పాత దుకాణాలను ఖాళీ చేయాలని ఆలయ అధికారులు ఆదేశించారు. నేటి ఉదయం 11 వరకు దేవస్థానం అధికారులు గడువు ఇచ్చారు. పాత దుకాణాల్లోని సరుకును 15 రోజులపాటు సిద్దరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో భద్రపరుచుకోవచ్చని సూచించారు అధికారులు అయితే పాత దుకాణాలను ఖాళీ చేయకుంటే జేసీబీతో కూల్చేస్తామని ఈఓ…