రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు
తెలంగాణ వార్తలు

రైతుగా మారిన మెదక్ జిల్లా కలెక్టర్.. పొలంలో నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు

మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్‌ ఆఫీస్‌ను ఆనుకొని ఉన్న ఓ అనే రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వయంగా వరి నారు పీకి.. పొలంలోకి దిగి నాట్లు వేశారు కలెక్టర్ రాహుల్‌రాజ్ దంపతులు. సాగు…

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..
తెలంగాణ వార్తలు

‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో…

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..
తెలంగాణ వార్తలు

ఎస్సార్ నగర్ హాస్టల్ రూమ్‌లో పాడు పని.. ముగ్గురు అరెస్ట్..

డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే.. డ్రగ్స్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌.. హైదరాబాద్‌ హాస్టల్స్‌లోనూ దాడులు చేస్తున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో రైడ్స్‌ చేయగా డ్రగ్స్‌, గంజాయి పట్టుబడడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లో తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు రూటు…

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..
తెలంగాణ వార్తలు

70 ఏళ్లు.. 70 అడుగులు.. ఖైరతాబాద్‌ గణేషుడి మరో చరిత్ర..

గతేడాది రికార్డు సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈసారి కూడా తన రికార్డును తానే బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సప్తముఖ గణేశుడి రూపంలో ఈసారి కొలువుదీరబోతున్నాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 70 అడుగుల ఎత్తులో గణనాథుడు ముస్తాబవుతున్నాడు. ఈసారి కొలువుదీరే గణేశుని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..…

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!
తెలంగాణ వార్తలు

విద్యార్థులకు పండగే.. 9 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు!

స్కూళ్లకు సెలవులు వస్తున్నాయంటే పిల్లలు ఎగిరి గంతెస్తారు. సెలవు రోజుల్లో ఎంజాయ్‌ చేస్తారు. సెలవులు అంటే ఇష్టం లేనివాళ్లు అంటూ ఉండరు. ముఖ్యంగా హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులు సెలవులు కోసం ఎదురు చూస్తుంటారు. ఆగస్టు నెలలో విద్యార్థులకు చాలా రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర…

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల
తెలంగాణ వార్తలు

స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. రూ. 100 కోట్ల నిధులు విడుదల

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌. స్కిల్‌ వర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ ఏడాది మాత్రం 6 కోర్సులను ప్రారంభిస్తామన్నారు. ఏడాదికి యావరేజ్‌ ఫీజు 50 వేలుగా ఉంటుందన్నారు సీఎం రేవంత్. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి…

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?
తెలంగాణ వార్తలు

అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటే ఫ్యూచర్‌ బ్రైట్‌గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ…

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ
తెలంగాణ వార్తలు

GHMC పరిధి పెంపు.. 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్లు విలీనం.. అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధి త్వరలో పెరగనుంది. కొత్తగా ఏడు కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి రేపు (ఆగస్టు 2) అసెంబ్లీ హైదరాబాద్ నగరాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు…

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు
తెలంగాణ వార్తలు

నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు

పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై…

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…. హైదరాబాద్‌లో…