శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణ వార్తలు

శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయంలో కుంకుమార్చన మహాయజ్ఞం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

స్వామి అభిషేక బ్రహ్మచారి.. దేశం పురోగతి, ప్రపంచంలో శాంతి స్థాపన కోసం తల్లి లలితాను ప్రార్థించారు. అయోధ్యలో శ్రీరాముడి మహా మందిరాన్ని చూడడం ప్రతి సనాతనీ గర్వించదగ్గ తరుణమని అన్నారు. మహాయజ్ఞంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక…

బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్
తెలంగాణ వార్తలు

బంగ్లాదేశ్‌ పరిణామాలతో హైదరాబాద్‌లో హై అలర్ట్

బంగ్లాదేశ్‌ పరిణామాలతో అలర్ట్‌ అయ్యారు హైదరాబాద్‌ పోలీసులు. ఏ ఒక్కరూ నగరంలోకి రాకుండా నిఘా పెంచారు. ఇంతకు పోలీసులు అమలు చేస్తున్న యాక్షన్‌ ప్లాన్‌ ఏంటి..? బంగ్లా పరిణామాలతో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… పెద్దఎత్తున ఆ దేశీయులు హైదరాబాద్‌కి ప్రవేశిస్తున్నారన్న సమాచారంతో…

పొలిటికల్ హీట్.. కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..
తెలంగాణ వార్తలు

పొలిటికల్ హీట్.. కేబినెట్ సబ్‌-కమిటీలపై రాజకీయ రగడ.. పేలుతున్న మాటల తూటాలు..

ప్రాబ్లమ్‌ ఏదైనా సొల్యూషన్‌ మాత్రం… కేబినెట్ సబ్‌ కమిటీలతోనే అంటోంది అధికార కాంగ్రెస్‌. కాదుకాదు… సబ్‌ కమిటీలే అసలు ప్రాబ్లమ్‌ అంటోంది బీఆర్ఎస్. దీంతో తెలంగాణలో రాజకీయం నెక్ట్స్‌ లెవల్‌కి చేరింది. నేతల మధ్య మాటల తూటాలతో… ఏకే 47 రేంజ్‌లో పేలుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు యమారంజుగా మారాయి.…

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ వార్తలు

అడవిలో చెట్లను నరికేస్తారా..? 200 మెుక్కలు నాటండి..’ హైకోర్టు సంచలన తీర్పు

అటవీ భూములు ఆక్రమించే ఉద్దేశంతో చెట్లు నరికిన ఓ వ్యక్తికి తెలంగాణ హైకోర్టు వినూత్న శిక్ష విధించింది. నిందితులు చదును చేసిన అటవీ భూభాగంలోనే మళ్లీ అడవిని సృష్టించాలని తీర్పునిచ్చింది. పచ్చదనం కోసం 200 మొక్కలు నాటాలని ఆదేశించింది.ప్రధానాంశాలు:అటవీ భూమిని నరికేసిన వ్యక్తితెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు200 మెుక్కలు…

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ వార్తలు

రూ.500కే గ్యాస్ సిలిండర్.. మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

మహాలక్ష్మీ పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న లబ్ధిదారులకు గుడ్‌న్యూ్స్. ఇక నుంచి రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలోజమ కానుంది. ఇక సరైన వివరాలు ఇవ్వకుండా ప్రధానాంశాలు:రూ.500కే గ్యాస్ సిలిండర్మరో గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలో జమ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో…

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..
తెలంగాణ వార్తలు

నేడు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ కీలక భేటి..

తెలంగాణకు పెట్టుబడులే టార్గెట్‌గా సీఎం రేవంత్‌రెడ్డి బృందం అమెరికాలో బిజీబిజీగా పర్యటిస్తోంది. నాల్గవ రోజు పర్యటనలో పలువురు ప్రముఖులతో భేటీ అయిన సీఎం రేవంత్‌ టీమ్‌.. ఆర్సీసీయం, ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, స్వచ్ఛ్‌ బయో సంస్థ లాంటి కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుంది. న్యూయార్క్‌ పర్యటన తర్వాత వాషింగ్టన్‌ చేరుకున్న…

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..
తెలంగాణ వార్తలు

స్టాక్ మార్కెట్‌లో లాభాలు కావాలా నాయనా.. నమ్మి డబ్బులు పెడితే అంతా హాంఫట్..

సైబర్ మోసాలు ఆగడం లేదు. రోజుకు ఒక పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరస్తులు. తాజాగా సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వాట్సాప్ కాల్ చేసి ముంబై నుంచి క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ పోలీసులంటూ మాట్లాడారు. ఆ తర్వాత ఆ వ్యక్తితో పరిచయం…

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన
తెలంగాణ వార్తలు

వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర జార్ఖండ్‌ పరిసర ప్రాంతాలను ఆనుకొని బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్యదిశగా కదులుతోందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో రానున్న నాలుగైదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.…

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు
తెలంగాణ వార్తలు

అమెరికాలో సీఎం రేవంత్ అండ్ టీమ్ బిజీబిజీ.. పెట్టుబడులే లక్ష్యంగా సీఈఓలతో కీలక భేటీలు

తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు, లంచ్‌ మీటింగ్‌లతో అమెరికాలో బిజీబిజీగా గడుపుతోంది. మూడవ రోజు పర్యటనలో రోజంతా పెట్టుబడులు, ఒప్పందాలపైనే ఫోకస్‌ పెట్టగా.. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో సీఎం రేవంత్‌ టీమ్‌ వేట కొనసాగుతోంది. బ్రేక్‌ఫాస్ట్‌ భేటీలు,…

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..

ఎగువన కురుస్తున్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో సాగర్ నిండుతోంది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే…