హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..
తెలంగాణ వార్తలు

హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..

ఈ రోజు నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది HYDRA.. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. తిమ్మిడి కుంటకు సంబందించిన బఫర్‌లో N కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారు అని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువులు,…

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?
తెలంగాణ వార్తలు

భోరుమన్న బర్రెలక్క.. ఏ తప్పు చేయలేదంటూ వెక్కి వెక్కి ఏడ్చిన వైనం.. వీడియో వైరల్.. ఏమైందంటే?

బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిరుద్యోగుల తరఫున ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్కకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు…

మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు
తెలంగాణ వార్తలు

మరో 2 రోజులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ! కోరలు చాస్తోన్న డెంగీ జ్వరాలు

తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు కురువనున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతుంది. గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.…

ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌
తెలంగాణ వార్తలు

ఫుల్‌స్వింగ్‌లో ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. పారిపోతున్న గంజాయి గ్యాంగ్స్‌

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, తెలంగాణ నార్కోటిక్‌ పోలీసులు చేస్తున్న జాయింట్‌ ఆపరేషన్స్‌ ఎంతవరకు వచ్చాయి? నగరంలో కలుపు మొక్కల్లా పెరిగిపోయిన గంజాయి ముఠాలను ఏరి పారేస్తున్నారా? ఆపరేషన్‌ ధూల్‌పేట్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. హైదరాబాద్‌ని గంజాయి…

ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి
తెలంగాణ వార్తలు

ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరిధిలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న పలు రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెడుదల చేయనున్నారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న గురుకుల పాఠశాలల…

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..
తెలంగాణ వార్తలు

రాఖీ వేళ కిక్కిరిస బస్సులు.. రికార్డు స్థాయిలో ప్రయాణికులు..

రాఖీ ప‌ర్వ‌దినం రోజున రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబ‌డి ఆర్టీసీకి వ‌చ్చింద‌న్నారు. అందులో మ‌హాల‌క్ష్మి ప‌థకం ద్వారా రూ.17 కోట్లు, న‌గ‌దు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వ‌ర‌కు వ‌చ్చింద‌ని తెలిపారు. ఆర్టీసీ చ‌రిత్ర‌లో ఒక్కరోజులో ఇంత మొత్తంలో ఆదాయం ఎప్పుడు రాలేద‌న్నారు. భారీ వ‌ర్షంలోనూ…

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి
తెలంగాణ వార్తలు

పెంపుడు కుక్కే సోదరుడైన వేళ… పెట్ డాగ్‌కు రాఖీ కట్టిన చిన్నారి

రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తమ పెంపుడు కుక్కే సోదరుడిగా… భావించిన ఓ చిన్నారి రాఖీ కట్టి దానిపై అభిమానాన్ని చాటుకుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన పేర్ల శ్రీను (ఆనంద్) రెండు సంవత్సరాల క్రితం… డాబర్మాన్ జాతికి చెందిన ఓ మొగ…

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..
తెలంగాణ వార్తలు

టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.. ఆ జిల్లాపై స్పెషల్ ఫోకస్..

టూరిజం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తోంది. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు, డిప్యూటీ సీఎం. టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. టూరిజం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం…

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో ట్విస్ట్.. మాజీమంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్‌

అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్‌ భూముల…

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!
తెలంగాణ వార్తలు

యాదగిరిగుట్టలో మరిన్ని మార్పులకు ప్రభుత్వం సిద్ధం..!

మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని యాదగిరిగుట్టగా పిలవాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం… స్వామివారి సన్నిధిలో పాత ఆచారాలను అమలు చేయబోతోందా…? ఇప్పటికే ఆలయంలో పలు మార్పులు చేసిన రేవంత్‌ సర్కార్…? ఇంకేమైనా మార్పులు చేయాలని చూస్తోందా…? అసలు యాదగిరిగుట్టపై ప్రభుత్వ ఆలోచనేంటి…? తెలంగాణ ప్రజల…