వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలంగాణ వార్తలు

వినాయక చవితి సందర్భంగా కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రత్యేక ఉత్సవాలు.. గణపతి హోమంలో పాల్గొనాలంటే ఇలా చేయండి..

పవిత్ర స్వర్గధామం కాలడి శ్రీ ఆదిశంకర మఠంలో ప్రతి నెలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీ రుద్రాభిషేకం, సమూహిక మహా గణపతి హోమం, అన్న వితరణ, గో సేవ, పౌర్ణమి పూజ, సుదర్శన హోమం వంటి అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు…

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా
తెలంగాణ వార్తలు

ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయా.. డెలివరీ సర్వీస్‌లతో జాగ్రత్త సుమా

అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే. ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలంటే భయపడడం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే.. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ద్వారా తన ల్యాప్‌టాప్‌ను మరో చోటుకు పంపించాడు. దీంతో ఆ డెలివరీ బాయ్‌ చెప్పిన ప్రదేశంలో…

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..
తెలంగాణ వార్తలు

ఫార్చునర్ కారుతో రయ్యిన దూసుకెళ్లిన మైనర్..! ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి..

పుణెలో ఆ మధ్య మైనర్‌ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్‌ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు.. కానీ.. మైనర్‌బాబు ఫార్చునర్ కారుతో సృష్టించిన బీభత్సానికి కారు, ఆటో ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌…

అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!
తెలంగాణ వార్తలు

అక్రమార్కుల గుండెల్లో గుబులు.. పాలమూరులో కదిలిన హైడ్రా తరహా బుల్‌డోజర్..!

హైడ్రా తరహా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు పాలమూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గత అర్థరాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. క్రిస్టియన్ పల్లికి సమీమలోని సర్వే నంబర్ 523లో సుమారు 70కి పైగా ఇళ్లను రెవెన్యూ అధికారులు…

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..
తెలంగాణ వార్తలు

బీ అలర్ట్‌.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

దీని కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం రెండు రోజులు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు వాతావరణ శాఖ…

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని
తెలంగాణ వార్తలు

5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ కవిత. భర్త, కుమారుని తో కలిసి…

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌కు ఇవాళ కవిత రాక.. స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తిహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. దీంతో.. గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు హైదరాబాద్ చేరుకుంటారా అని వెయిట్ చేస్తున్నారు. ఐదున్నర నెలల జైలు జీవితం తర్వాత.. ఈరోజు హైదరాబాద్‌కు రాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఢిల్లీలోని…

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..
తెలంగాణ వార్తలు

అయ్యో దేవుడా.. సరదాగా వాగు వద్దకు వెళ్లారు.. చీరతో చేపలు పడుతుండగా..

ఒకే కుటుంబం.. ముగ్గురూ అన్నదమ్ములు.. ఎంతో సంతోషంగా సరదాగా ఉండేవారు.. ఈ క్రమంలోనే.. ఊరికొచ్చిన వారు సరదాగా చేపల వేట కోసం వాగుకు వెళ్లారు.. చీరతో చేపలు పట్టడం ప్రారంభించారు.. ప్రమాదవశాత్తూ వాగులో పడి ముగ్గురూ గల్లంతయ్యారు.. విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు, వారిని కట్టుకున్న వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.…

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌
తెలంగాణ వార్తలు

రుణ మాఫీ కాలేదా.? రైతన్నల కోసం టీ సర్కార్‌ కొత్త యాప్‌

వ్యవశాయ శాఖ రూపొందించిన యాప్‌ ఆదివారమే క్షేత్రస్థాయి సిబ్బందికి పంపించారు. యాప్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి ఇళ్లకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటారు. దీనిపై పంచాయతీ…

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..
తెలంగాణ వార్తలు

రాజకీయంగా కాకరేపుతోన్న’హైడ్రా’.. పీక్స్‌కి చేరిన వ్యవహారం..

ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని.. హైడ్రా పేరుతో సామాన్యులను ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వానికి బండ్ల గూడ సలకం చెరువులో ఒవైసీ సోదరుల అక్రమ నిర్మాణాలు కపిపించడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. అవసరమైతే హైడ్రా కమిషనర్‌కి ఒవైసీ బ్రదర్స్‌ అక్రమ నిర్మాణాలను తానే స్వయంగా చూపిస్తానని…