రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..! రుణమాఫీపై త్వరలోనే రైతులకు శుభవార్త..

ఆగస్ట్‌ 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం.. ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. లక్షలాది మంది రైతులకు కచ్చితంగా రుణమాఫీ చేస్తాం.. అంటూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఇదే విషయం లోక్ సభ ఎన్నికల సమయంలో రాజకీయ వర్గాల్లో హాట్…

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
తెలంగాణ వార్తలు

భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు

గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది…అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది.…

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు
తెలంగాణ వార్తలు

అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తెలంగాణ సర్కార్ సరికొత్త పథకం.. పూర్తి వివరాలు

రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా శక్తి పథకం కింద మరో సర్వీస్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' ల ఏర్పాటుకు సీఎస్ శాంతి కుమారి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో…

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..
తెలంగాణ వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం..

తెలంగాణలో వివాదాస్పద 317 జీవోపై రేవంత్‌ సర్కార్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ప్రాబ్లమ్‌ క్లియర్‌ చేయడంలో స్పీడ్‌ పెంచింది. తాజాగా.. భేటీ అయిన కేబినెట్‌ సబ్ కమిటీ.. 317జీవోపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతకీ.. 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ…

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..
తెలంగాణ వార్తలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తులో వేగం.. అధికారులకు జస్టిస్ కీలక సూచనలు..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంత? నిర్మాణ సంస్థలపై ఉన్న ఒత్తిడి ఏంటి? దీనిపై అఫిడవిట్ రూపంలో వివరాలు ఇవ్వాలని అంటోంది జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిషన్. తప్పుడు వివరాలు ఇస్తే తెలిసిపోతుందంటున్న కమిషన్.. నిజంగా తప్పుడు సమచారం ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కాళేశ్వరం…

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..
తెలంగాణ వార్తలు

తెలంగాణ ప్రజలకు బ్యాడ్ న్యూస్‌.. చార్జీలు పెంచిన ఆర్టీసీ..

తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయిటోల్ ప్లాజా రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో రూ.3మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంపురుషులు మాత్రమే చార్జీలు భారం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో…

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. సింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయంసింగరేణి ఉద్యోగార్థులకు వయోపరిమితి పెంపు40 ఏళ్లకు పెంచుతూ యాజమాన్యం నిర్ణయం సింగరేణి డిపెండెంట్ల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా దాదాపు 300 మందికి…

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌.. అయోమయంలో క్యాడర్‌

గతంలో‌ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా గులాబీ పార్టీ అనుకూల ఫలితాలు సాధించింది. తెలంగాణ ‌ఉద్యమ సమయంలొ జరిగిన ఉప ఎన్నికలలో గులాబి‌జెండా రెపరెపలాడింది…తెలంగాణ ఆవిర్భావం తరువాత జరిగిన‌ రెండు‌ అసెంబ్లీ ‌ఎన్నికలలో‌ క్లీన్‌స్వీప్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలలో తొంభై ఐదు శాతానికి పైగా‌…

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులు
తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

రేపే తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న నిరుద్యోగులు

లంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు జూన్‌12న వెల్లడి కానున్నాయి. ఇప్పటికే టెట్‌ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదల చేయగా.. దానిపై అభ్యంతరాలు స్వీకరించి తుది ఆన్సర్‌ కీని రూపొందించింది. రేపు ఫైనల్‌ ఆన్సర్‌ కీతోపాటు ఫలితాలను వెల్లడించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.…

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ వార్తలు

నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి

ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతికి వెళ్లనునానరు. వందేమాతరం ఫౌండేషన్ పదో తరగతి గవర్నమెంట్ స్కూల్ టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీసు కమాండ్ కంట్రోల్ లో రివ్యూ మీటింగ్…