తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య సూసైడ్‌.. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు…

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..
తెలంగాణ వార్తలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు..

పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుల ఇళ్లపై ఈడీ దాడులు.. పటాన్‌ చెరువు ఎమ్మెల్యే ఆయన సోదరుడు కాంట్రాక్టర్లలో సోదాలు.. ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన రెడ్డి ఇళ్లలో తనిఖీలు.. ఎమ్మెల్యే తో పాటు సోదరుడికి పెద్ద ఎత్తున మైనింగ్ బిజినెస్.. ఈడీ సోదాల వ్యవహారం తెలంగాణలో మరోసారి…

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
తెలంగాణ వార్తలు

నేటి నుంచి TGPSC గ్రూప్‌ 4 సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌.. ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి

తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌ 4 సర్వీసుల పోస్టుల కోసం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసిని సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులందరికీ జూన్‌ 20 అంటే ఈ రోజు నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ దాదాపు రెండు నెలల…

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!
తెలంగాణ వార్తలు

తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. అమ్మాయిలదే హవా!

ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించడానికి నిర్వహించిన తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2024 పరీక్ష ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో 18,829 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు..…

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

వంటింట్లో టమాట మంటలు.. మరో వారం రోజుల్లో కిలో రూ.200కు చేరే ఛాన్స్‌!

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాట ధరలు నానాటికీ దూసుకుపోతున్నాయి. రోజురోజుకూ అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాట ధర రూ.30 నుంచి రూ.50 వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో ఏం…

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా..

తెలంగాణలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎం రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం 20 మంది IASలను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..…

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!
తెలంగాణ వార్తలు

టీజీపీఎస్సీ గ్రూపు 4 అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌.. వారికి రెండో ఛాన్స్‌!

తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీజీపీఎస్సీ) గ్రూపు 4 ఉద్యోగాల ఎంపికకు షార్ట్‌లిస్ట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీరందరికీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన జూన్‌ 20 నుంచి ఆగస్టు 21 వరకు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు యూనివర్సిటీలలో గ్రూప్‌…

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!
తెలంగాణ వార్తలు

దోబూచులాడుతున్న వానలు.. మొలకెత్తని విత్తనాలకు ట్యాంకర్లతో డ్రిప్పింగ్..!

రుతుపవనాలు సరైన సమయానికి వచ్చి మురిపించినా, దేశవ్యాప్తంగా పలుచోట్ల భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల కుండపోత వర్షాలు కురుస్తుంటే, ఇంకొన్ని చోట్ల గుక్కెడు నీటి కోసం యుద్ధాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా, కొన్నిజిల్లాల్లో చినుకు కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు…

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు
తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో 116 సూపర్‌ న్యూమరరీ కానిస్టేబుళ్ల పోస్టులు

తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీలో శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్ల పోస్టులకు సంబంధించి మొత్తం 116 సూపర్‌ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఎక్సైజ్‌ అకాడమీలో ఆరు నెలల శిక్షణలో ఉన్న కానిస్టేబుళ్లను ఈ…

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..
తెలంగాణ వార్తలు

అక్కడ వర్షం వస్తే భయం భయం.. అగమవుతున్న విద్యార్థుల చదువులు..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హడావుడి కనబడుతుంది. ఎప్పటిలాగే ప్రభుత్వ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. ఇంకా పురాతన భవనాలలోనే విద్యా బోధన కొనసాగుతుంది. పట్టణం, పల్లే అనే తేడా లేకుండా సమస్యలు వెంటాడుతున్నాయి. భారీ వర్షం కురిస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చే పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు కనిస…