తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!
తెలంగాణ వార్తలు

తెలంగాణ డీఎస్సీ హాల్‌టికెట్లు విడుదల.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణ డీఎస్సీ 2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు గురువారం రాత్రి తెలంగాణ విద్యాశాఖ హాల్‌ టికెట్లను వైబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే విద్యాశాఖ పూర్తి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.…

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..
తెలంగాణ వార్తలు

ఆ విషయంలో పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. మంత్రుల వద్ద అర్జీలు..

ప్రత్యర్థి పార్టీల్లో కొనసాగిన ఆ ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల ముఖ్య నేతల తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరులో ఈ ఇద్దరు నేతలు ఎలా వ్యవహరిస్తారోనన్న…

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..
తెలంగాణ వార్తలు

యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల తరహాలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభువు దర్శనం..

ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయం ముఖ ద్వారం నుంచి స్వయంభువులను దర్శించుకునేవారు. నేటి నుంచి ప్రయోగాత్మకంగా ప్రధాన ఆలయంలోకి వచ్చిన భక్తులు మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ..…

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
తెలంగాణ వార్తలు

అక్షరం వర్సెస్ బీజాక్షరం.. బాసరలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..

బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో అక్షరం వర్సెస్ బీజాక్షరం వివాదం తారస్థాయికి చేరింది. బీజాక్షర కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వేద పాఠశాల నిర్వాహకుడితో తాడోపేడో తేల్చుకునేందుకు బాసర ఆలయ కమిటీ రెడీ అయింది. ఆలయ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, అక్షరాభ్యాసాలకు పోటీగా వేద పాఠశాల నిర్వాకుడు విద్యానందగిరి కొనసాగిస్తున్న బీజాక్షరాల…

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..
తెలంగాణ వార్తలు

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక..

టీవీ9 వరుస కథనాలతో తెలంగాణ సర్కారీ ఉద్యోగుల్లో కదలిక వచ్చింది. చాలావరకు ప్రభుత్వ ఆఫీసులు, ఆస్పత్రుల్లో సమయ పాలన కనిపిస్తోంది. ఉదయం పదిన్నర కల్లా ఆఫీసుల్లో అటెండెన్స్‌ వేయించుకుంటున్నారు ఉద్యోగులు. ఇక సర్కారీ దవాఖానాలకు ఉదయం 9 గంటల కల్లా వైద్యులు, వైద్య సిబ్బంది చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్‌కి…

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?
తెలంగాణ వార్తలు

రేవంత్ సర్కార్‌ కరెంట్ బిల్లుల వసూలు బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా?

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్‌ కాంట్రాక్ట్‌ బాధ్యతలు ఆదానీ సంస్థకు…

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు
తెలంగాణ వార్తలు

ఉధృతంగా పారుతున్న జంపన్న వాగు

ఎల్బక, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జంపన్న వాగు ఉధృతంగా పారుతోంది. దీంతో ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్‌‌‌‌ గ్రామం చింతల్‌‌‌‌క్రాస్‌‌‌‌ నుంచి పడిగాపూర్‌‌‌‌, ఎల్బక గ్రామాలకు వెళ్లే రోడ్డులో జంపన్న వాగుపై ఉన్న వంతెన వరదతో మునిగిపోయింది. దీంతో…

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం
తెలంగాణ వార్తలు

ఆషాఢం జాతర మొదలైంది..గోల్కొండ జగదాంబికకు తొలి బోనం

శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపులు.. నెత్తిన బోనం పెట్టుకుని తరలివచ్చే మహిళలతో బోనాల పండగ అంగరంగవైభవంగా జరుగుతుంది. తొలి బోనం సమర్పించే గోల్కొండలో బోనాల పండుగ కోలాహలం మొదలైంది. గోల్కొండ కోటలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.…

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..
తెలంగాణ వార్తలు

పార్టీ ఫిరాయింపులపై మాటల ఫిరంగులు.. బీజేపీలో చేరాలంటే అలా చేయాల్సిందే..

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఫిరంగులు పేలుతున్నాయి. ఫిరాయింపుల ఎపిసోడ్‌పై బీఆర్ఎస్‌- కాంగ్రెస్‌ మధ్య మాటలయుద్ధం జరిగింది. తమ ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని బీఆర్ఎస్‌ సీనియర్‌ నేత నిరంజన్‌రెడ్డి ప్రశ్నించగా.. గతంలో మీ పార్టీ చేసిందేంటి అని కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ రాజకీయాల్లో…

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..
తెలంగాణ వార్తలు

జూలై 07 నుంచి ఆగష్టు 04 వరకూ బోనాలు..

ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు.. జులై 07 ఆదివారం నాడు గోల్కొండలో బోనాలు ప్రారంభం.. ఆగస్టు 04 ఆదివారంతో బోనాలు ముగింపు.. జ్యేష్ఠ మాసంలో అమావాస్య నాడు వచ్చే పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాడం ప్రారంభమైన తర్వాత వచ్చే గురువారం…