హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో గుప్పుమంటోన్న గంజాయి.. తాజాగా రూ. 50 వేల విలువ చేసే..

ఇటీవల హైదరాబాద్‌లో గంజాయి వాడకం ఎక్కువుతోంది. ఇతర రాష్ట్రాల చెందిన కొందరు హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులను టార్గెట్ చేసుకొని గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు. మొన్నటి మొన్న గండి మైసమ్మ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే…. హైదరాబాద్‌లో…

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం
తెలంగాణ వార్తలు

ఆల్మట్టి, తుంగభద్ర నుంచి మరింత వరద.. నెలాఖరుకు నిండుకుండలా శ్రీశైలం

కృష్ణానది పరివాహక ప్రాంతంలోని కర్ణాటక, మహారాష్ట్ర,ఏపీ, తెలంగాణలో విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నదిపై ఉన్న ఆల్మట్టి, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎగువన భారీ వర్షాలు కురస్తుండటంతో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా బేసిన్‌లో ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి, తుంగభద్ర నుంచి…

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!
తెలంగాణ వార్తలు

పింక్‌ బ్రాండ్‌కి చెక్‌ పెడుతున్న సీఎం రేవంత్‌.. కాంగ్రెస్‌ మార్క్‌ మార్పుకు రంగం సిద్ధం!

హైదరాబాద్ మహా నగరంపై పింక్‌ బ్రాండ్‌ని చెరిపేసి, మూడు రంగుల మార్కు, మార్పు చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారా? బడ్జెట్‌లో హైదరాబాద్‌కు హై ప్రయారిటీ, వేల కోట్ల కుమ్మరింపు దానిలో భాగమేనా? మార్పు మంత్రంతో హమారా షహర్‌లో ఎలాంటి మార్పులు రానున్నాయి? ఇది రాష్ట్ర వ్యాప్తంగా…

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..
తెలంగాణ వార్తలు

దుర్గమ్మ గుడిలో చోరీ.. హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

రాత్రి వేళ రెండు బైక్ లపై వచ్చిన దొంగలు గుడిలోకి వెళ్లి హుండీని దొంగిలించి బైక్ మీద పెట్టుకుని పరార్ అయ్యారు. సీసీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పటాన్ చెరు (మం) నందిగామ గ్రామంలో దొంగలు…

కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!
తెలంగాణ వార్తలు

కృష్ణా తీరంలో ఉరుకులు పరుగులు.. రైతులకు చుక్కలు చూపిస్తున్న జింకలు..!

వన్యప్రాణులైన జింకలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి. చెంగు చెంగున దూకుతుంటే మరెంతో ముచ్చటేస్తుంది. అలాంటి జింకలు వందల సంఖ్యలో కనిపిస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తాం. కానీ ఆ ప్రాంతంలో మాత్రం రైతులు శాపంగా భావిస్తున్నారు. కృష్ణ నదీ తీరంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న జింకలు పంటలను నాశనం…

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌
తెలంగాణ వార్తలు

చిల్డ్‌ బీర్‌ వేద్దామని లైట్ బీర్ కొన్నాడు.. బాటిల్‌ను గమనించగా ఊహించని షాక్‌

తాజాగా వరుసగా వెలుగులోకి వస్తున్న సంఘటనలు చూసి మందు ప్రియులు భయపడే పరిస్థితి వచ్చింది. మొన్నటి మొన్న మహబూబాబాద్ పట్టణంలో ఓ బీరు బాటిల్‌లో చెత్తాచెదారం దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. అయితే తాజాగా ఇలాంటి ఓ సంఘటనే…

పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి పరిస్థితి విషమం
తెలంగాణ వార్తలు

పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు, చిన్నారి పరిస్థితి విషమం

హైదరాబాద్ పాతబస్తీ కూల్సుంపురా పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోఫా తయారీ గోదాంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. పాతబస్తీలో అగ్ని ప్రమాదంసోఫా తయారీ కేంద్రంలో మంటలుచిన్నారి…

‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’
తెలంగాణ వార్తలు

‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని.. వర్షంలో విద్యార్థులు…. తెలంగాణలో భారీ వర్షాలువిద్యా్ర్థులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్రెండ్రోజుల పాటు సెలవులు ఇవ్వాలంటా రిక్వెస్ట్ తెలంగాణలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని…

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​
తెలంగాణ వార్తలు

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​

సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్ ఇన్​వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో జీఎం జాయినింగ్​ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
తెలంగాణ వార్తలు

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…