డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి
క్రైమ్ వార్తలు

డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు.. మంటలు చెలరేగి తల్లీకుమారుడి మృతి

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సీదెళ్ల ఫణికుమార్‌(43) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ…