Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
జాతీయం వార్తలు

Congress Second List : 43 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Lok Sabha Elections 2024 : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం (మార్చి 12న) 43 మందితో కూడిన రెండో జాబితాను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ విడుదల చేశారు. సోమవారం…

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు
జాతీయం వార్తలు

పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు

పార్లమెంట్‌‌లో జరిగిన ఘటన విషయంలో మొత్తం నలుగురిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. నలుగురు వివిధ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. హరియాణలోని హిస్సార్ ప్రాంతానికి చెందిన నీలం.. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన అమోల్ షిండే.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్‌లుగా పోలీసులు…