వరద బాధితులకు అండగా.. NTR రూ.కోటి విరాళం | పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT.?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒక్కడే కాదు.. సిద్దు జొన్నలగడ్డ, బన్నీ వాసు, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, నాగ వంశీ,…