పట్టభద్రుల పట్టమెవరికి ?
తెలంగాణ వార్తలు

పట్టభద్రుల పట్టమెవరికి ?

బరిలో 52 మంది ఉన్నా… ముగ్గురి మధ్యే ప్రధాన పోటీనేడు వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌ వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున…

జైలులో ఖైదీ మృతి…పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట
తెలంగాణ వార్తలు

జైలులో ఖైదీ మృతి…పరిహారంతో ఆ కుటుంబానికి ఊరట

జైలులో ఖైదీ మృతి చెందగా, కోర్టు తీర్పుతో ఆ కుటుంబానికి ఊరట లభించింది. బాధిత కుటుంబానికి రూ.6.20 లక్షల పరిహారాన్ని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2012, జూలై 4 నుంచి 3 శాతం వడ్డీతో కలిపి ఆర్డర్‌ ఇచ్చిన మూడు నెలల్లో అందజేయాలని తేల్చిచెప్పింది. కేసు…

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌‌లో పెరుగుతున్న సంతాన లేమి జంటలు

అనాథ పిల్లల దత్తతపై ఆసక్తి శిశువిహార్‌లో 186 మంది పిల్లలు.. 2,050 పైగా దరఖాస్తులు అధిక బరువు..ఆలస్యపు పెళ్లిళ్లు..రోజంతా ల్యాప్‌ట్యాప్‌లతో సహవాసం..కాలుష్యం..మారిన జీవనశైలి..మానసిక ఒత్తిడి..వెరసి నవ దంపతుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.ఎన్ని మందులు వాడినా సంతానం కలుగక..ఒంటరిగా ఉండలేక చాలా మంది యువ దంపతులు అనాథ పిల్లలపై ఆసక్తి…

తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
తెలంగాణ వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన టెట్‌.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ

వచ్చే నెల 2 వరకూ కంప్యూటర్‌ బేస్డ్‌గా పరీక్ష రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ గంటన్నర ముందే హాల్లోకి అనుమతి.. ఒక్క నిమిషం నిబంధన అమలు రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 2.86 లక్షల మంది అభ్యర్థులు తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌ టెట్‌)…

తెలంగాణ ఈ-సెట్‌ ఫలితాలు విడుదల .. ఒక్క క్లిక్‌తో చెక్‌ చేస్కోండిలా..

ఒక్క క్లిక్‌తో ఈసెట్‌ రిజల్ట్స్‌ తెలంగాణ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల్ని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి విడుదల చేశారు. సాక్షి ఎడ్యుకేషన్‌ ద్వారా…

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌ర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్‌
తెలంగాణ వార్తలు

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి క‌ర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్‌

ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్‌ కూడా కొత్తగా ఇవ్వలేదని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. 30 వేల ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇచ్చింది కేసీఆర్ ప్ర‌భుత్వమయితే.. నియామ‌క ప‌త్రాలు ఇచ్చింది మాత్ర‌మే రేవంత్ రెడ్డి…

హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన
తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన

నగరంలో మళ్లీ భారీ వాన దంచికొడుతోంది. సోమవారం మధ్యాహ్నాం పలు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. నగరంతో పాటు రాష్ట్రంలో ఈ నాలుగురోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న…

జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !
తెలంగాణ వార్తలు

జూన్‌ రెండో వారంలో తెలంగాణకు రుతుపవనాలు !

తెలంగాణకు వాతావరణ శాఖ(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈనెల చివరి వరకు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకిన విషయం తెలిసిందే. కాగా, బంగాళాఖాతంలో రుతుపవనాల…

‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?
తెలంగాణ వార్తలు

‘ఇందిరమ్మ’కు కొత్త దరఖాస్తులు?

ఊళ్లు, లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలే కీలకం తుదిగా ఆమోద ముద్ర వేయనున్న ఇన్‌చార్జి మంత్రి నిరంతర ప్రక్రియగా దరఖాస్తుల స్వీకరణ! రాష్ట్రంలో మరోసారి ప్రారంభం కాబోతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో శాసన సభ్యులదే కీలక భూమిక కానుంది. ముఖ్యంగా లబ్ధిదారుల జాబితాలు రూపొందించే విషయంలో వీరు ప్రధాన పాత్ర…

తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
తెలంగాణ వార్తలు

తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?

‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది.…