ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో ముగిసిన తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ కాంగ్రెస్‌లో కాక పుట్టిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. ఢిల్లీ బాట పట్టారు. చేరికలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీనియర్ నేత.. హైకమాండ్ బుజ్జగింపులతో అయినా మెత్తబడ్డారా? అనే చర్చ జరుగుతోంది. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ…

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

చంటి బిడ్డకు పేరు పెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏం పేరు పెట్టారో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి కొలువుదీరడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాలుగో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక కుప్పంలో తొలి పర్యటన నిర్వహించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలతో…

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండు జిల్లాల్లో చుక్కలు చూపిస్తున్న చిరుత పులులు.. భయం గుప్పెట జనం

గత ఆరు నెలల క్రితం మూడు చిరుత పులలను శేషాచలం అడవుల నుంచి తీసుకొని వచ్చి పచ్చర్ల సమీపంలోని నల్లమల అడవిలో వదిలి పెట్టినట్లు అ చిరుత పులులే ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది అలయ పరిసరాల్లో చిరుతపులి…

కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు
క్రీడలు వార్తలు

కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది గంటల్లో రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడుతుండగా.. రెండో మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలబడనున్నాయి. గయానా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్ కోసం.. టీ20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. మరికొద్ది…

బిగ్ రిలీఫ్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతంటే
బిజినెస్ వార్తలు

బిగ్ రిలీఫ్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసా.? తులం ఎంతంటే

గోల్డ్ ప్రియులకు ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్. బంగారం ధర నేల చూపులు చూస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి మారకం, అలాగే విదేశీ బంగారం నిల్వలు వెరిసి.. గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గోల్డ్ ప్రియులకు ఇది నిజంగానే గోల్డెన్ న్యూస్.…

ఇటు బీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత.. పార్టీ మారి ఒంటరి వాడైన ఎమ్మెల్యే..?
తెలంగాణ వార్తలు

ఇటు బీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత.. పార్టీ మారి ఒంటరి వాడైన ఎమ్మెల్యే..?

అనూహ్య నిర్ణయం తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారిందా..? ఇంటా, బయటా ఎదుర్కొంటున్న వ్యతిరేకతను ఆయన ఎలా అధిగమించబోతారు..? అనూహ్య నిర్ణయం తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ పరిస్థితి అయోమయంగా మారిందా..? ఇంటా, బయటా ఎదుర్కొంటున్న వ్యతిరేకతను…

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!
తెలంగాణ వార్తలు

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!

ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల కోసం ప్రయాణీకులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చేతి నిండా నగదు లేకపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేసేయొచ్చు. మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా.. ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల…

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ప్రముఖ టీమిండియా…

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్…

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?
తెలంగాణ వార్తలు

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని…