ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!
తెలంగాణ వార్తలు

ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్ న్యూస్.. ఇది చూస్తే ఫుల్ ఖుషీగా జర్నీ చేస్తారంతే.!

ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల కోసం ప్రయాణీకులు చిల్లర విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. చేతి నిండా నగదు లేకపోయినా.. ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఫుల్ ఖుషీగా జర్నీ చేసేయొచ్చు. మరికొద్ది రోజుల్లో నగర వ్యాప్తంగా.. ప్రయాణీకులకు TGSRTC గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై టికెట్ల…

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో ప్రముఖ టీమిండియా…

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక..!

దేశవ్యాప్తంగా లోక్‌సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్‌సభ స్పీకర్‌ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభ స్పీకర్…

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?
తెలంగాణ వార్తలు

భర్త హత్యకు మూడు మేకల సుఫారి ఇచ్చిన భార్య.. ఎందుకో తెలుసా.?

కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే హత్య చేయించింది భార్య. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని రాజీవ్ నగర్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. జూన్ 21న అర్థరాత్రి జరిగిన మెక్కం చిన్న ఆంజనేయులు హత్య మిస్టరీని ఛేదించారు పోలీసులు. కూతురి ప్రేమకు అడ్డు వస్తున్నాడని…

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష
తెలంగాణ వార్తలు

రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష

వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై…

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. రేసులో మాజీ స్పీకర్ ఓం బిర్లా, పురంధేశ్వరి..!

పార్లమెంట్ దిగువ సభ లోక్ సభ కొత్త స్పీకర్ ఎన్నికకు సంబంధించి రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. జూన్ 26న జరగనున్న స్పీకర్ ఎన్నికకు ఒకరోజు ముందు మంగళవారం ఈ పదవికి తన అభ్యర్థి పేరును ఎన్డీయే ప్రకటించే అవకాశముంది. పార్లమెంట్ దిగువ…

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ వార్తలు

గ్రామ వాలంటీర్లపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం చకచకా నిర్ణయాలు అమలు చేస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్. ఇటీవల పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ ఆసరాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన…

అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!
క్రీడలు వార్తలు

అతడు టీమిండియాకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడు!

బంగ్లాదేశ్‌పై 2/13అఫ్గానిస్థాన్‌పై 4/7బుమ్రాపై ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా భారత జట్టుకు ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ లాంటోడని కితాబిచ్చాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్‌ 2024ను భారత్ సాధిస్తే.. అందులో…

ఆ దర్శకుడి క్రైమ్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ తేజ్..?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఆ దర్శకుడి క్రైమ్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పిన వరుణ్ తేజ్..?

ఆ దర్శకుడి స్టోరీకి ఫిదా అయిన వరుణ్ తేజ్క్రైమ్ కామెడీ జోనర్ లో సాగనున్న సినిమా స్టోరీ మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తరువాత వచ్చిన కంచె సినిమాలో తన నటనతో…

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..
తెలంగాణ వార్తలు

నేషనల్ హైవేపై ఫ్లైఓవర్ నిర్మాణం.. ఈ ప్రాంతాల వారికి మహర్థశ..

రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే వారధి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి. NH65గా పిలవబడే ఈ రహదారి దేశంలోని అత్యంత వాహనాల రద్దీ కలిగి ఉంది. ఈ హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నడుం బిగించింది. తరుచూ ప్రమాదాలు…