ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..
తెలంగాణ వార్తలు

ఢిల్లీలో జోరందుకున్న తెలంగాణ రాజకీయం.. అసలు ఏం జరుగుతోంది..

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వ పరమైన అంశాలపై సమావేశాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పెద్దలతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. నేడు కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానంతో మరోసారి చర్చలు జరిపే అవకాశం…

మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి
తెలంగాణ వార్తలు

మియాపూర్‌లో దారుణం.. జేఎస్‌ఆర్‌ కంపెనీ ఉద్యోగినిపై లైంగిక దాడి

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై సహోద్యోగులు అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి… రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్న సేల్స్ ఎగ్జిక్యూటివ్ లు సహా ఉద్యోగినిపై అత్యాచారం చేసిన ఘటన మియాపూర్ లో కలకలం రేపుతోంది. పొట్ట కూటికోసం…

లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

లడ్డూ కౌంటర్‎లో అక్రమాలు.. ఉద్యోగులపై ఈవో సస్పెన్షన్ వేటు..

మహానంది క్షేత్రంలో మద్యం సేవించి విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గరు ఏజెన్సీ ఉద్యోగులతో పాటు లడ్డు కౌంటర్‎లో అవకతవకలు జరగడంపై ఇద్దరు రెగ్యులర్ ఎంప్లాయిస్‎పై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ తనిఖీల్లో భాగంగా ఈఓ శ్రీనివాస రెడ్డి తనిఖీ చేస్తూండగా లడ్డు కౌంటర్ క్యూ లైన్లలో విధులు నిర్వహించాల్సిన…

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు.. పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీ..

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు సీఎం చంద్రబాబు. వరుస భేటీలతో బిజి బిజీగా ఉన్నారు. 3 రోజుల ఢిల్లీ టూర్‌లో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితులతోపాటు పోలవరం, రాజధాని అంశాలపై కేంద్ర పెద్దలకు రిపోర్ట్‌ ఇవ్వనున్నారు.…

ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే..
వార్తలు సినిమా

ఇది రెబల్ స్టార్ రేంజ్..! అక్కడ టాప్ 10ల్లో ఆరు ప్రభాస్ సినిమాలే..

మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీగా వసూల్ చేసింది ఈ సినిమా.. కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 555 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ సినిమాలో…

కలెక్టర్ విధులకు ఆటంకం.. MLA పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు
తెలంగాణ వార్తలు

కలెక్టర్ విధులకు ఆటంకం.. MLA పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు

మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. దళితబంధు అంశంతో పాటు DEO అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని MLA డిమాండ్ చేయడంతో.. అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు మెట్ల పై బైఠాయించారు. జులై 2,…

జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..
తెలంగాణ వార్తలు

జైలు నుంచి విడుదల కానున్న 213 మంది ఖైదీలు.. ఆపై ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇవే..

శిక్ష సమయంలో జైల్లో సత్ప్రవర్తన కలిగిన నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని విడుదల చేయనున్నారు చర్లపల్లి జైలు అధికారులు. మొత్తం 213 మంది ఖైదీలు నేడు విడుదల కానున్నారు. దీనికి సంబంధించి హోం శాఖ కార్యదర్శి జీవో నెంబర్ 37 జారీ చేశారు. విడుదలయ్యే వారిలో జీవిత ఖైదీలతో…

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమలకు అలా వెళ్లేవారికి ఎక్కువ ప్రాధాన్యత.. టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..

తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడకన వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ మరింత ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో కొండ మెట్లు ఎక్కే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి శ్రీపద్మావతి గెస్ట్ హౌస్‎లో ఏపీ ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ…

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్సీ ఎన్నిక.. నామినేషన్ దాఖలు చేసిన ఇరుపార్టీల నేతలు..

ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. కడప జిల్లాకు చెందిన కీలక నేత సీనియర్ పొలిటీషియన్ సి. రామచంద్రయ్య టీడీపీ నుంచి నామినేషన్ దాఖలు చేయగా, పి.హరిప్రసాద్‌ జనసేన నుంచి నామినేషన్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా…

ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఎట్టకేలకు అఖిల్ ఏజెంట్ వచ్చేస్తుంది.. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నాడు. ఆయన నటించిన లాస్ట్ మూవీ ఏజెంట్ సినిమా బిగెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా…