బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ
తెలంగాణ వార్తలు

బోనాల జాతరలో రెచ్చిపోయిన దొంగలు.. 2 బైకులు, 25 సెల్​ఫోన్లు, 7.5 తులాల గోల్డ్ చోరీ

లష్కర్ బోనాల ఉత్సవాల్లో దొంగలు రెచ్చిపోయారు. జాతరకు వచ్చిన భక్తుల నుంచి అందినకాడికి సెల్​ఫోన్లు, బంగారు ఆభరణాలు, బైకులు కొట్టేశారు. బాధితుల్లో ఓ ఎస్సై, ఇద్దరు న్యూస్​రిపోర్టర్లు ఉన్నారు. ఆదివారం వేలాది మంది భక్తులు బోనాలతో తరలి వచ్చి సికింద్రాబాద్​ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పించారు. అలాగే వేల మంది…

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మొదటి గంట ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. దీంతో.. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలు సభ ముందు ఏకరువు పెట్టారు ఎమ్మెల్యేలు. మొదట నాడు నేడు కార్యక్రమంపై ప్రశ్నలడిగారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఏపీలో స్కూల్స్‌ పునరుద్ధరణలో…

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీకి జగన్…

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి జగన్‌ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్‌.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్‌ కోరారు. ఢిల్లీ బయల్దేరి వెళ్లారు మాజీ సీఎం…

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..
వార్తలు సినిమా

గేమ్‌ ఛేంజర్‌ విడుదలపై దిల్‌రాజు కీలక అప్‌డేట్‌.. సినిమా వచ్చేది ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, ఎస్‌. జె. సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోలేకపోవడంతో…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో
తెలంగాణ వార్తలు

రంగం కార్యక్రమం.. భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత.. లైవ్ వీడియో

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగగా అమ్మవారి ఆలయం సందడిగా మారింది. అయితే ఈ రోజు బోనాల జాతరలో రంగం కార్యక్రమం మొదలైంది. స్వర్ణలత నోటివెంట మొదలైన భవిష్యవాణి. ఈ రోజు మధ్యాహ్నం అంబారిపై మహంకాళి అమ్మవారి ఊరేగింపు మొదలుకానుంది. ఈ రోజు సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు…

అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్‌!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసెంబ్లీ సమావేశాలకు వేళాయే.. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్‌!

ఏపీలో శాసనసభ సమావేశాలకు వేళయింది…! కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి పూర్తి స్థాయి సమావేశాలు కావడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ఇరు పక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వ పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే… సభ వేదికగా కూటమి…

ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా.?
Lifestyle వార్తలు

ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా.?

యాపిల్‌ పండు ఆరోగ్యాన్ని కాపాడటంలో అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెబుతారు వైద్యనిపుణులు. ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకున్న కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. రోజూ ఒక గుడ్డు లాగా రోజుకో ఆపిల్ తింటే సంపూర్ణ ఆరోగ్యం పక్కా అంటూ ఉంటారు డాక్టర్లు. అయితే షుగర్ ఉన్న వారు యాపిల్ తినకూడదని…

ప్రియురాలితో పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ చూశారా? కొత్త జంట ఎంత క్యూట్‌గా ఉందో!
క్రీడలు వార్తలు

ప్రియురాలితో పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్.. ఫొటోస్ చూశారా? కొత్త జంట ఎంత క్యూట్‌గా ఉందో!

టీమిండియా యంగ్ క్రికెటర్‌ దీపక్‌ హుడా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. తన ప్రియురాలితో కలిసి పెళ్లిపీటలెక్కాడు. సోమవారం (జులై 15)న తమ వివాహం జరిగిందంటూ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ప్రస్తుతం దీపక్ హుడా దంపతుల పెళ్లి ఫొటోలు సామాజిక…

అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
వార్తలు సినిమా

అధికారిక ప్రకటన.. ఓటీటీలోకి గెటప్ శీను ‘రాజు యాదవ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శీను హీరోగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో అంకికా కారత్ హీరోయిన్ గా నటించింది. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండడంతో రిలీజుకు ముందే రాజు యాదవ్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టే…