‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’
తెలంగాణ వార్తలు

‘తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి’

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలువులు ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయని.. వర్షంలో విద్యార్థులు…. తెలంగాణలో భారీ వర్షాలువిద్యా్ర్థులకు సెలవులు ప్రకటించాలని డిమాండ్రెండ్రోజుల పాటు సెలవులు ఇవ్వాలంటా రిక్వెస్ట్ తెలంగాణలో గత కొన్ని రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్ని…

వీళ్లు బౌలర్లు కాదు, వికెట్ల ‘బకాసురులు’.. 89 పరుగులకే చేతులెత్తేసిన బ్యాటర్లు..
క్రీడలు వార్తలు

వీళ్లు బౌలర్లు కాదు, వికెట్ల ‘బకాసురులు’.. 89 పరుగులకే చేతులెత్తేసిన బ్యాటర్లు..

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్వహించే 100 బంతుల హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ తొలి మ్యాచ్‌లో మొయిన్ అలీ నేతృత్వంలోని బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌ను ఓడించి శుభారంభం చేసింది. ఇంగ్లండ్‌లో జరిగిన హండ్రెడ్ లీగ్ తొలి మ్యాచ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. లండన్‌లోని…

నాని, సమంతల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీరిలీజ్..
వార్తలు సినిమా

నాని, సమంతల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీరిలీజ్..

అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున చిత్రాలను కూడా రీరిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. కేవలం మాస్, యాక్షన్ సినిమాలే కాకుండా ప్రేమ కథా చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఎప్పుడైనా లవ్ స్టోరీలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ…

పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందేనంటోన్న రంగమ్మత్త..
వార్తలు సినిమా

పవన్ కళ్యాణ్‏తో అనసూయ స్పెషల్ సాంగ్.. ఇక మోత మోగిపోవాల్సిందేనంటోన్న రంగమ్మత్త..

కొన్నిరోజుల తర్వాత సినిమా షూటింగ్స్ పూర్తిచేస్తానని.. ఆలస్యమవుతున్నందుకు నిర్మాతలకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత హైప్ పెంచగా.. తాజాగా పవర్ స్టార్ అభిమానులకు మరో సర్…

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి నిధుల వరద.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నిధుల వరద.. కేంద్ర బడ్జెట్‌లో వరాల జల్లు.. ఏపీ విభజన సమస్యల క్లియరెన్స్‌ దిశగా కేంద్ర అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కార్.. బడ్జెట్‌లో ఏపీకి పెద్దపీట వేసింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా…

కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కడప జిల్లా పోలీసులకే ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. ఏం చేశారంటే..?

కడప జిల్లా పోలీసుల తీరుపై కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మండిపడుతున్నారు. విత్‌ అవుట్ ఇన్ఫర్మెషన్‌ తో గన్‌మెన్లను కుదించడంపై మనస్తాపం చెందారు. అసలు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదంటూ ఉన్న గన్‌మెన్‌లను సైతం వెనక్కి పంపారు ఎమ్మెల్యే మాధవి. కడప జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్యాండ్‌గా పేరు…

నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..? ఇందులో కొవ్వు శాతం జీరో..!
Lifestyle వార్తలు

నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..? ఇందులో కొవ్వు శాతం జీరో..!

పిల్లలతో పాటు పెద్దలు, మహిళలు కూడా పాలు తాగాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. కానీ, పాల రంగు విషయానికి వస్తే చాలా మంది పాల రంగు తెలుపు అని చెబుతారు. ఇది కాకుండా మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా…

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
క్రీడలు వార్తలు

5 నెలలు.. 10 టెస్ట్‌లు.. WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఫైనల్ జూన్ నెలలో జరుగుతుంది. అలాగే, ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉంది. గత రెండు ఎడిషన్లలో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించినప్పటికీ, ట్రోఫీని గెలవలేకపోయింది. ఇప్పుడు మూడోసారి ఫైనల్స్‌కు చేరుకునేందుకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు…

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
వార్తలు సినిమా

అప్పుడు వదిలేసి.. ఇప్పుడు కావాలంటే ఎలా.. రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..

హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను దూరం పెడుతున్నాడంటూ ఆమె పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే లావణ్య పై మాల్వీ కూడా కంప్లైంట్ ఇవ్వగా.. వీరిద్దరి వ్యవహరంలో రోజుకో ట్విస్ట్ బయపడుతుంది. ఇక మాల్వీ, లావణ్య ఒకరిపై మరొకరు కేసులు పెడుతుండగా.. తాజాగా రాజ్ తరుణ్,…

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​
తెలంగాణ వార్తలు

సింగరేణి అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకం : జీఎం ఎ.మనోహర్​

సింగరేణి సంస్థ అభివృద్ధిలో యువ ఉద్యోగులు కీలకంగా మారుతున్నారని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్ ఇన్​వాలిడేషన్ ద్వారా కొత్తగా ఉద్యోగాలు పొందిన కార్మికుల డిపెండెంట్లకు సోమవారం మందమర్రి జీఎం ఆఫీస్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో జీఎం జాయినింగ్​ఆర్డర్స్ అందజే శారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. మందమర్రి ఏరియా…