ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!
లైఫ్ స్టైల్ వార్తలు

ఇది మామూలు బెల్లం, పుట్నాలు కాదు..ఆరోగ్యానికి ఔషధ నిధి.. శక్తి బూస్టర్..!

బెల్లం, శనగ పప్పు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం, శనగలు అనేవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ప్రసిద్ధ , పోషకమైన కలయిక. శక్తిని పెంచే ఈ ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. శనగలలో ప్రోటీన్, ఫైబర్, అవసరమైన ఖనిజాలు పుష్కలంగా…

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు
బిజినెస్ వార్తలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 631 కి.మీ.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.7 లక్షలు తగ్గింపు

ముఖ్యంగా ఎలక్ట్రిక్ SUVలు అత్యధిక ప్రయోజనాలను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. 2024 మోడల్ స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ Ioniq 5పై రూ.7.05 లక్షల వరకు గణనీయమైన తగ్గింపులను అందిస్తోంది. అయితే 2025 మోడల్ రూ.2.05 లక్షల.. హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2025లో తన అనేక కార్లపై…

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఏంటీ.. శివ సినిమా బడ్జెట్ అంత తక్కువా..? నాగార్జున, ఆర్జీవీ రెమ్యునరేషన్ ఎంతంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ శివ. నాగార్జున హీరోగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ యూత్ ఫేవరేట్ మూవీ ఇది. ఇందుసో నాగ్ మేనరిజం.. వర్మ డైరెక్షన్ జనాలను ఫిదా చేశాయి.…

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇస్రో దూకుడు.. కీలక ప్రయోగాలకు సిద్ధం.. భారత్ నుంచే అమెరికా శాటిలైట్..

ఇస్రో స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ దేశాలకు ఉపగ్రహ ప్రయోగాలలో కీలక భాగస్వామిగా మారింది. డిసెంబర్ 2025లో ఇస్రో అమెరికా బ్లూబార్డ్, ఓషన్ సాట్ 3A ఉపగ్రహాలను ప్రయోగించనుంది. అంతేకాకుండా మానవ సహిత గగన్‌యాన్ మిషన్ కోసం కీలక పరీక్షను కూడా నిర్వహించనుంది. తక్కువ ఖర్చుతో సాంకేతికత అందిస్తూ…

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

క్యాట్‌ పరీక్ష తేదీ వచ్చేసింది.. పరీక్ష రోజున ఇలా చేస్తే విజయం మీదే!

దేశంలో అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఒకటి. ఈ పరీక్షను ఈ ఏడాదికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ నిర్వహించనుంది. క్యాట్ పరీక్షను నవంబర్‌ 30వ తేదీన ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు.. దేశంలో…

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!
బిజినెస్ వార్తలు

రేషన్‌ కార్డుదారులకు హెచ్చరిక.. ఈ పని చేయకుంటే రేషన్‌ కట్‌!

రేషన్ కార్డు వినియోగదారులు రేషన్ కార్డును పక్కదారి పట్టకుండా ఉండడం కోసం ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు మరణించినా రేషన్ పొందుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్లిన.. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రతి…

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..
లైఫ్ స్టైల్ వార్తలు

మన వంటగదే ఫార్మసీ.. దీన్ని నమిలి తిన్నారంటే ఈ వ్యాధులకు ఛూమంత్రం వేసినట్లే..

మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న ఫార్మసీ.. మనకు కావలసిందల్లా ఆయుర్వేదం గురించి కొంచెం జ్ఞానం.. అంతే.. దాని చుట్టూ మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక మూలికలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి అల్లం.. దీనిని ఆయుర్వేదంలో శుంఠి అని పిలుస్తారు. మన వంటగది ముఖ్యంగా ఒక చిన్న…

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
వార్తలు సినిమా సినిమా వార్తలు

మరోసారి వాయిదా పడ్డ రాజా సాబ్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హారర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హారర్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో…

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..
తెలంగాణ వార్తలు

ఒకే కడుపున పుట్టి.. ఒకేసారి కాటికి.. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో తాండూరుకి చెందిన దంపతులు ముగ్గురు కుమార్తెలను కోల్పోయారు. తాజాగా ఆ ముగ్గరు అక్కాచెల్లెళ్ల అంతిమ ప్రయాణం ముగిసింది. కలిసి మొదలు పెట్టిన వారి ప్రయాణం.. కలిసే…

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..
తెలంగాణ వార్తలు

అమ్మా, నాన్న ఇక కనిపించరా.. మమ్మల్ని చూసేదెవరు.. ఇద్దరు కూతుళ్ల రోదన చూస్తే కన్నీరే..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది మరణించారు. ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు.. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ దుర్ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. తాండూరు మండలం…