గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..
బిజినెస్ వార్తలు

గ్యాస్ కొరత వేళ కేంద్రం మరో కఠిన నిర్ణయం.. సిలిండర్ తీసుకోవాలంటే అది తప్పనిసరి.. ఆదేశాలు వచ్చేశాయ్..

కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై డెలివరీపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా కొత్త రూల్స్ తీసుకొస్తున్న కేంద్రం.. ఇప్పుడు మరో కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. ఓటీపీని తప్పనిసరి చేసింది. ఈ నిబంధన వల్ల గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతుంది. గ్యాస్ కొరత…

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1358 పోస్టులను భర్తీ చేయనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్…

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

తమిళ హీరోపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్.. వీడియో ఇదిగో..

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా ఈవెంట్స్, పలు కార్యక్రమాలలో ఆయన మాట్లాడే తీరు, భాషపై నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ్ స్టార్ హీరో ఏంజీఆర్ గురించి మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్…

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
ఆంధ్రప్రదేశ్ వార్తలు

పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు మొత్తం 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల నిర్వహణలో..…

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్
బిజినెస్ వార్తలు

గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం మరో సంచలన నిర్ణయం.. దేశ ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ వెయింట్ పీరియడ్‌లో మార్పులు చేసింది. 45 రోజులకు వెయిటింగ్ పీరియడ్‌ను పెంచింది. గతంలో ఇది 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు మరోసారి పెంచింది. ఈ మేరకు గురువారం కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దీప్…

నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..
వార్తలు సినిమా సినిమా వార్తలు

నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో త్రిష పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ విడాకులపై తనకు నమ్మకం లేదని…

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..
తెలంగాణ వార్తలు

ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే.. ప్రభుత్వం నుంచి మరో అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచేసేవారికి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ప్రభుత్వం నుంచి కొత్త ఇళ్ల మంజూరుపై కీలక ప్రకటన వచ్చింది. చాలామంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు కేటాయిస్తుందా అని నిరిక్షిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం పంపిణీకి సిద్దమైంది. ఇందిరమ్మ ఇళ్లపై…

వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వెంటనే గ్యాస్ డెలివరీ అనగానే ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్కసారి ఇది చదవండి

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వార్తలను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనపు సిలిండర్లు అందిస్తామని చెబుతూ నకిలీ ప్రకటనలు, ఫేక్ లింకులు పంపించి ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారిక వెబ్‌సైట్లు లేదా అధీకృత గ్యాస్ ఏజెన్సీల ద్వారానే…

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!
బిజినెస్ వార్తలు

వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..? భూమిపై సగం బంగారం ఇక్కడి నుంచే!

బంగారం ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యంత విలువైన లోహం. సామ్రాజ్యాలను నిర్మిస్తుంది. ఆర్థిక వ్యవస్థలను నిలబెడుతుంది. ఇక, మన భారతదేశంలో బంగారాన్ని కుటుంబ వారసత్వ సంపదలాగా భద్రపరుస్తారు. కానీ, ప్రపంచంలోనే బంగారు రాజధాని ఏదో మీకు తెలుసా? అంటే దాదాపుగా అందరూ కర్ణాటకలోని కోలార్ అనుకుంటారు.. కానీ, అది వాస్తవం…

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..
వార్తలు సినిమా సినిమా వార్తలు

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిగా విజయ్ రష్మిక.. ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఎంత ముద్దుగా ఉన్నారో..

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత నెలలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇదివరకే పెళ్లి, సంగీత్ ఫోటోస్ షేర్ చేసిన విరోష్ జంట.. ఇప్పుడు మరిన్ని అందమైన…