చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!
లైఫ్ స్టైల్ వార్తలు

చికెన్ ఎక్కువగా తింటున్నారా? అయితే, ఈ 4 పార్ట్స్‌ తిన్నారంటే.. మీ బాడీ షెడ్డుకే..!

చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చాలామంది డైట్‌లో చికెన్‌ను భాగం చేసుకుంటారు. అయితే, చికెన్ వండేటప్పుడు లేదా తినేటప్పుడు కొన్ని భాగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భాగాలను తినడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని…

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..
వార్తలు సినిమా సినిమా వార్తలు

సినిమా బ్లాక్ బస్టర్ హిట్.. ప్రాఫిట్స్ మొత్తం వరద బాధితులకే ఇచ్చేశాం.. నటుడు జీవీ నారాయణ..

నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు తమ కెరీర్ ప్రస్థానం, సినీ పరిశ్రమకు చేసిన సేవలు, సామాజిక కార్యక్రమాల గురించి వివరించారు. తన కుటుంబ సభ్యులు సినీరంగంలోకి రాలేదని, పిల్లలు ఇతర రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. చిరంజీవితో కలిసి "యముడికి మొగుడు" సినిమా 100 రోజుల వేడుకలో రైతులకు…

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం
తెలంగాణ బిజినెస్ వార్తలు

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ- తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్.. జర్నీ మరింత సులభం

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలోనే ఏపీ, తెలంగాణ మధ్య కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. కాజీపేట-విజయవాడ మధ్య చేపట్టిన మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో దీన్ని…

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

మరో వారంలో సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల..! మేలో రెండో విడత పరీక్షలు షురూ

సీబీఎస్సీ పదో తరగతి ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. మే నెలdreamgatesofficial@gmail.com సీబీఎస్‌ఈ (CBSE)…

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
బిజినెస్ వార్తలు

శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారం కంటే డాలర్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల డాలర్ విలువ నిరంతరం పెరుగుతోంది. యుద్ధం వల్ల ప్రపంచ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. క్రూడ్ ఆయిల్.. గత ఒకటిన్నర నెల రోజుల్లో బంగారం, వెండి ధరల్లో…

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?
వార్తలు సినిమా సినిమా వార్తలు

ఇండస్ట్రీలో మరో విషాదం.. యంగ్ హీరోయిన్ సూసైడ్! ఏం జరిగిందో?

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి సుభాషిణి బాలసుబ్రహ్మణ్యం (36) సోమవారం (ఏప్రిల్ 6) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీడియో కాల్‌ చేసిన భర్తతో వాగ్వాదం తర్వాత ఆమె ఈ దారుణానికి పాల్పడినట్లు…

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటాతో పాటు ఉల్లిపాయల ధరలు భారీగా పడపోయాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలపై వీటి ప్రభావం పడుతోంది. సరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడటం వల్ల అనేక రంగాలపై ప్రభావం పడుతోంది. ఉల్లిపాయలు లేనేది వంటిల్లో…

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వార్తలు

ఇంటర్ విద్యార్ధులకు చివరి ఛాన్స్.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నెస్ట్‌ 2026 దరఖాస్తు గడువు!

నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (నెస్ట్‌-2026) నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. మరో రెండు రోజుల్లోనే ఆన్‌లైన్ దరఖాస్తులు ముగియనున్నాయి. ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11.30 గంటల లోపు దరఖాస్తు.. ఇంటర్మీడియట్‌ పూర్తయిన విద్యార్థుల…

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఉద్యోగులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. ఫర్ఫామెన్స్ బాగుంటే అదిరిపోయే గిఫ్ట్‌

అధికారులు ఎలా పనిచేస్తున్నారు.. వాళ్ల పనితీరు ఎలా ఉందని నేరుగా ప్రజల ముందే బయటపెట్టారు సీఎం చంద్రబాబు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదిక మీదకు పిలిపించి వివరణ అడిగి పనితీరును మెరుగు పర్చుకోవాలంటూ తెలిపారు. తామూ పూర్తిగా సహకరిస్తామని, అధికారులు, ఉద్యోగులు కూడా…

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!
బిజినెస్ వార్తలు

స్నేహమంటే ఇదేరా..! చమురు, గ్యాస్ సంక్షోభం వేళ భారతదేశానికి అండగా నిలిచిన చిన్న దేశాలు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్త చమురు, గ్యాస్ సంక్షోభానికి దారితీశాయి. ప్రపంచ ఇంధనంలో 20 శాతాన్ని రవాణా చేసే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన భారతదేశంపై పడింది. భారతదేశం తన ముడి చమురులో సుమారు 40-50…