హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?
జాతీయం వార్తలు

హిమాచల్ లో బీజేపీని దెబ్బతీసిన రెబెల్స్-కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వారే కీలకం ?

హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమవుతోంది. ఇప్పటివరకూ అధికారంలో ఉన్న బీజేపీని ప్రజలు దాదాపుగా తిరస్కరించినట్లు తేలిపోయింది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణం రెబెల్స్ అని తెలుస్తోంది. బీజేపీ ఈసారి పలు సీట్లలో కొత్త అభ్యర్ధుల్ని రంగంలోకి దించడంతో సీట్లు…