దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌
క్రైమ్ వార్తలు

దేశ రాజధానిలో మరో దారుణం.. స్కూల్‌ విద్యార్థినిపై యాసిడ్‌ దాడి.. సీసీటీవీ ఫుటేజ్‌ వైరల్‌

దేశ రాజధాని ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. దాంతో 17 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. వెంటనే యువతిని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు…